Home » telangana government
ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ప్రజల కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని తెలిపారు. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ జీవో 331ని జారీ చేసిందన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మహిళలను కొందరు ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తుంటారు. వెకిలి చేష్టలతో ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి వారికి చెక్ పెట్టడానికి పనిచేస్తోంది షీ టీమ్స్.. దీనిపై మహిళలకు అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ పోలీసులు వీడియో పోస్ట్ చేసారు.
నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఫేక్ సర్టిఫికేట్లను అరికట్టేందుకు స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సిస్టం (ఎస్ఏవీఎస్) ను ప్రవేశపెట్టగా, ఇది విజయవంతంగా సేవలందిస్తున్నదని ప్రశించారు. సైబర్ సెక్యూరిటీ విద్యార్థులను సైబర్ యోధులుగా తయారు చేస్తుందని ఆకాంక్షించారు.
బీజేపీ మాటలు నమ్మకండని ప్రజలకు సూచించారు. డబుల్ ఇంజన్ అంటున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి డబుల్ బెడ్ రూము ఇండ్లు పేదలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకుంటే అన్ని వర్గాలకు మే�
కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరణ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు 16 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్నారు.
డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. మొత్తం 3,149 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో లక్కీ డ్రా నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ అంతా సిద్ధం చేసింది. లక్షకు పైగా మంది దరఖాస్తు దారులు తమ తల రాతలను పరీక్షించుకునేందుకు దరఖాస్తులు చేశారు. ఎన్నికలు దగ్గరగా ఉండటంతో ఈ ఏడాది ఎక్కువ మంది
పోలీస్ పోస్టింగ్ లలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, స్వార్థం లేదని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి, మార్గదర్శకాలకు కట్టుబడే పోస్టింగ్స్ ఇచ్చామని తెలిపారు.
సాధారణ నూనె వెలికితీత యూనిట్ నుంచి గగన్పహాడ్లోని ఒక పెద్ద అత్యాధునిక శుద్ధి కర్మాగారానికి, ఆ తర్వాత కాకినాడ, మంఖాల్ ప్లాంట్లతో ఎదిగింది. వైవిధ్యభరితమైన ఈ వ్యాపార సంస్థ, ఇప్పుడు అనేక బ్రాండ్లను కలిగి ఉంది