Home » telangana government
డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. మొత్తం 3,149 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో లక్కీ డ్రా నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ అంతా సిద్ధం చేసింది. లక్షకు పైగా మంది దరఖాస్తు దారులు తమ తల రాతలను పరీక్షించుకునేందుకు దరఖాస్తులు చేశారు. ఎన్నికలు దగ్గరగా ఉండటంతో ఈ ఏడాది ఎక్కువ మంది
పోలీస్ పోస్టింగ్ లలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, స్వార్థం లేదని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి, మార్గదర్శకాలకు కట్టుబడే పోస్టింగ్స్ ఇచ్చామని తెలిపారు.
సాధారణ నూనె వెలికితీత యూనిట్ నుంచి గగన్పహాడ్లోని ఒక పెద్ద అత్యాధునిక శుద్ధి కర్మాగారానికి, ఆ తర్వాత కాకినాడ, మంఖాల్ ప్లాంట్లతో ఎదిగింది. వైవిధ్యభరితమైన ఈ వ్యాపార సంస్థ, ఇప్పుడు అనేక బ్రాండ్లను కలిగి ఉంది
లక్షలాది మంది ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సీఎం కేసీఆర్ అన్నారు. భవిష్యత్ లో విడుదల చేసే నోటిఫికేషన్ల విషయంలో కూడా అభ్యర్థులకు ఎటాంటి ఇబ్బంది లేకుండా చూడాలని టీఎస్పీఎస్సీకి సూచించారు.
కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నారు. ఆస్తులు కోల్పోయేవారికి రక్షణ శాఖ నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాల్సివుంటుందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ చెప్పారు.
మొదట ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసై ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదివారం రాజ్ భవన్ కు ఆహ్వానించారు.
అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ బిల్లును ప్రవేశపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు గవర్నర్ అనుమతి కోసం ఫైల్ ను రాజ్ భవన్ కు పంపారు. బిల్లును పంపి రెండు రోజులు అవుతున్నా గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన లేదు.
కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు. ఇతర పార్టీల్లో స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం లేక తమ పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు 80 రూపాయలున్న డే పాస్ ఇప్పుడు 100 రూపాయలు అయింది. 80, 100 రూపాయలు ఉన్నప్పుడు డే పాస్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.