Home » telangana government
గత ప్రభుత్వ హయాంలో కీలక శాఖల్లో చక్రం తిప్పిన బీహార్కు చెందిన ఐఏఎస్ అధికారుల్లో గుబులు మొదలయింది.
గత ప్రభుత్వ హయాంలో కీలక శాఖల్లో చక్రం తిప్పిన బీహార్కు చెందిన ఐఏఎస్ అధికారుల్లో గుబులు మొదలయింది. సోమేశ్కుమార్ లాండ్ ఎపిసోడ్తో ఈ టెన్షన్ మొదలయింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ 90వేల కోట్లతో నిర్మించినా ప్రయోజనం లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నీటిపారుదల శాఖలో ప్రక్షాళన చేపట్టింది ప్రభుత్వం.
మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మిగిలిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నేడు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించింది.
నంది అవార్డులపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేసారు. మాట అనడం.. మాట పడటం తన వల్ల కాదని అందుకే రాజకీయాలకి తాను పనికిరాలేదేమో అంటూ మాట్లాడారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడోసారి మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో తెలంగాణ బడ్జెట్ కు క్యాబినెట్ ఆమోదంముద్ర వేయనుంది. బడ్జెట్ లో నిధుల కేటాయింపు, బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా క్యాబినెట్ ఖరారు చేయనుంది.
సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. చిరు కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ..
ఇప్పటికే పలు డిపార్ట్ మెంట్లలో మార్పుల చేసిన ప్రభుత్వం.. త్వరలో అన్ని శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని సంకేతం ఇచ్చింది.
హామీల అమలుకు లేనిపోని నిబంధనలు పెట్టి ఎవరినీ కూడా ఇబ్బందులు పెట్టొద్దని సీఎం రేవంత్ ఆదేశించారు.
గత ప్రభుత్వ హయాంలో సాదాబైనామాల పేరుతో ఈ భూములను కొనుగోలు చేశారు. ఎకరాకు 2లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగింది.