Home » telangana government
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడోసారి మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో తెలంగాణ బడ్జెట్ కు క్యాబినెట్ ఆమోదంముద్ర వేయనుంది. బడ్జెట్ లో నిధుల కేటాయింపు, బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా క్యాబినెట్ ఖరారు చేయనుంది.
సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. చిరు కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ..
ఇప్పటికే పలు డిపార్ట్ మెంట్లలో మార్పుల చేసిన ప్రభుత్వం.. త్వరలో అన్ని శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని సంకేతం ఇచ్చింది.
హామీల అమలుకు లేనిపోని నిబంధనలు పెట్టి ఎవరినీ కూడా ఇబ్బందులు పెట్టొద్దని సీఎం రేవంత్ ఆదేశించారు.
గత ప్రభుత్వ హయాంలో సాదాబైనామాల పేరుతో ఈ భూములను కొనుగోలు చేశారు. ఎకరాకు 2లక్షలు చెల్లించినట్లు గుర్తించారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగింది.
మార్కెట్ లో ప్రస్తుతం ఆ భూముల విలువ 500 కోట్ల రూపాయల పైమాటే ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఆ భూకేటాయింపులను వాపస్ తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
ఫిబ్రవరి 12లోపు దరఖాస్తులకు అవకాశం ఇచ్చారు. అప్లికేషన్ తో పాటు డాక్యుమెంట్లు జత చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.tsche.ac.in.
భారత 75వ గణతంత్ర దినోత్సవ పరేడ్ లో తెలంగాణ శకటం పాల్గొననుంది.
కొమరం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ తదితర పోరాట యోధులతో తెలంగాణ శకటాన్ని రూపకల్పన చేశారు.
ఆ నిధులకు క్యాబినెట్ నుంచి గానీ, ఆర్థిక శాఖ నుంచి గానీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా చేయడంతో ఆయన మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది.