Home » Telangana Govt
తమ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం వంద కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
18వేల 600మందికి ప్రతిరోజు మూడు పూటలా భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఒక్క భోజనానికి 24రూపాయల 25పైసలు ఖర్చు వస్తుంది. అందులో 19 రూపాయల 25పైసలు ప్రభుత్వం భరిస్తుంది.
రాజకీయం చేస్తున్నట్లు అనవసరంగా విమర్శిస్తున్నారని, ఆధారాలు లేకుండా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించటం తప్పా ? ప్రజలను కలిస్తే తప్పుగా అర్ధం...
ఎంతో కాలంగా 111 జీవో పరిధిలోని ప్రాంతాల ప్రజలు చేస్తున్న విన్నపాన్ని సానుభూతితో అర్థం చేసుకున్న కేబినేట్..111 జీవోను రద్దు చేయాలని నిర్ణయించింది.
TS TET Notification : తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే లక్షలాది మంది అభ్యర్థులకు గుడ్న్యూస్.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నోటిఫికేషన్ విడుదల అయింది.
ఎండలు అధికంగా ఉండటంతో పాఠశాల విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటి పూట బడులకు..
మా దేవుడ్ని ముందే చూపిస్తున్నందుకు కేసీఆర్కు దండం
తీవ్ర అనారోగ్య సమస్యలున్న వాళ్లను దూర ప్రాంతాలకు బదిలీ చేయడం దుర్మార్గమన్నారు. 2012 నుంచి అంతర్ జిల్లా బదిలీలు చేపట్టలేదని గుర్తుచేశారు. బాధిత ఉపాధ్యాయులంతా మహాధర్నాకు
తెలంగాణలో భూములకు కొత్త ధరలు
మూసీ అభివృద్ధికి ప్రణాళికలు..!