Home » Telangana Govt
పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ సర్కార్..గవర్నర్ తమిళిసైని ప్రతివాదిగా చేర్చింది తెలంగాణ ప్రభుత్వం.
సుప్రీంకోర్టులో ఇవాళ (శుక్రవారం) ఎమ్మెల్యేల కోనుగోలు కేసు విచారణ జరుగనుంది.ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
15 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు.
లంగాణలో మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు పెను సంచలనం కలిగిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం జరిగిందని నమోదైన కేసు విషయం మరో కీలక మలుపు తీసుకుంది. ఈకేసు దర్యాప్తుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు హైదరాబాద్ స�
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా శనివారం సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుంది.
గణేష్ నిమజ్జనం సందర్భంగా రాష్ట్రంలోని మూడు జిల్లాలకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్ జంటనగరాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం(సెప్టెం�
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ నియంత్రణ క్యాంపులను తాత్కాలికంగా నిలిపివేసింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో నాలుగు బీసీ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (ఆగస్టు8,2022) ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో 13 కొత్త మండలాలు ఏర్పాటు
తెలంగాణలో మూడ్రోజుల పాటు స్కూళ్లకు సెలవులు