Home » telangana rains
ఖమ్మంలోని ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై వరద నీటిలో చిక్కుకున్న తొమ్మిది మంది సురక్షితంగా బయటకు వచ్చారు.
కనీసం సహాయక చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. అధికారులు, ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..
కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి - ఇంటికన్నె మధ్య ఎగువ, దిగువ మార్గాల్లో రైల్వే ట్రాక్ కింద కంకర కొట్టుకుపోయింది. దీంతో మట్టికోతకు గురికావడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తుంది.
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు
Heavy Rain Telangana : మెదక్లో అత్యధికంగా 12.6 సెం.మీ, పాతురులో 8.6 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. సంగారెడ్డి జిల్లాలో 6 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి.
లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
గోదావరికి వరద నీరు భారీగా పోటెత్తుతుండటంతో ముందు జాగ్రత్తగా 9 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు.
వేలేరుపాడు, కుక్కనూరు మండలాల్లో భారీగా నష్టం జరిగింది.