Home » telangana tdp
రాష్ట్ర పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేసి నాయకత్వాన్ని అందిస్తే.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీలో యాక్టీవ్గా పని చేయడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని నేతలు తెలిపారట.
Jubilee Hills Bypoll అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తెలంగాణలోని వివిధ జిల్లాల టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు.
స్థానిక సంస్థలు, ఆ తర్వాత జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణలో టీడీపీ ఊనికిని చాటుకునే ప్రయత్నం చేయబోతోందట.
Nara Lokesh : లోకేశ్, పీకే భేటీ వెనుక ఏదో వ్యూహం ఉందన్న ప్రచారం కూడా సాగుతోంది. రాబోయే రోజుల్లో పొలిటికల్ డెవలప్మెంట్స్ను బట్టి..పీకేతో లోకేశ్ భేటీ సారాంశమేంటో క్లారిటీ రానుంది.
వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి అభిమానులు బానే ఉన్నారు. హైదరాబాద్, ఖమ్మంలో టీడీపీకి మంచి పట్టుంది. టీడీపీ కోర్ ఓటు బ్యాంకైన కమ్మ ఓటర్లు హైదరాబాద్లో పలు నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్ చేస్తారు.
నారా-నందమూరి కుటుంబ సభ్యుల నాయకత్వం ఉంటేనే తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని... అలా కాదని ఇంకెవరికైనా బాధ్యతలు అప్పగిస్తే.. ఇప్పటిలాగే అచేతనంగా మిగిలి పోవాల్సి వుంటుందని భావిస్తున్నారు కార్యకర్తలు.
ఊహించని విధంగా కాంగ్రెస్ నేతలే రాజకీయ విమర్శలకు దిగడం... బీజేపీ తెరచాటు రాజకీయానికి మోసపోవద్దని హెచ్చరించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఖమ్మం పార్లమెంట్ స్థానంను టీడీపీకి కేటాయించాలన్న ప్రతిపాదనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సహా పలువురు సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో పోటీ చేద్దామని చెప్పినా చంద్రబాబు వద్దన్నారు. దీంతో కాసాని తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. Kasani Gnaneshwar
రాజమండ్రిలో చంద్రబాబుతో ములాఖత్ కానున్న కాసాని తెలంగాణలో ఎన్నికల్లో పోటీపై చర్చించే అవకాశం ఉంది.