Home » Telangana
మాజీమంత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ మున్సిపల్ శాఖలో చక్రం తిప్పిన అర్వింద్ కుమార్.. తాను చెప్పిందే వేదంగా వ్యవహారం నడిపినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
గత ప్రభుత్వం అప్పులు కట్టడానికి కూడా అప్పులు చేసిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని ఆగం చేశారని మండిపడ్డారు.
కేసీఆర్ అదానీ పెట్టుబడులను తిరస్కరిస్తే రేవంత్ తన పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఆహ్వానించారని ధ్వజమెత్తారాయన. ఓ ఫ్రాడ్ కంపెనీ, నష్టాల్లో ఉన్న కంపెనీతో వేల కోట్ల రూపాయల ఒప్పందం ఎలా కుదుర్చుకుంటారని నిలదీశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హమీలు అమలు చేయడం అసాధ్యమని చెప్పారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ కాదని అన్నారు.
ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం ఛైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో దైవ సన్నిధానంలో జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలపై మోహన్ బాబు ప్రెస్ మీట్లో మాట్లాడారు.
వేదికపై రేవంత్ రెడ్డి మాట్లాడాక ఓ యువతి ఆయనకు బోకేను అందించింది. దాన్ని రేవంత్ రెడ్డి తీసుకోవడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బయిపోయింది.
అమెరికాతో పాటు థాయ్లాండ్, యూరప్లో మన దేవుళ్లను ముద్రించి చెలామణిలో ఉంచారని రాజాసింగ్ చెప్పారు.
పవన్ కల్యాణ్ పాల్గొనే కార్యక్రమాలు, సభల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలు నియమించింది. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, రాయలసీమ 1,2 జోన్లుగా కమిటీలు వేసింది.
నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. TSPSCని పూర్తి స్థాయిలో
భారీగా బుర్రా మధుసూదన్ వర్గం నేతలు రాజీనామాలకు సిద్ధమయ్యారు. కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ గా మధుసూదన్ ను కొనసాగించాలని ఆయన వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు.