Home » Telangana
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇళ్లలో ఏసీబీ దాడులు
మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బాలకృష్ణ ఇళ్లతో పాటు బంధువులు కార్యాలయాల్లో..
సోషల్ మీడియాను నమ్ముకుని మోదీ ప్రధాని అయ్యారని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఒకటి.
దర్యాప్తులో అనేక అంశాలు వెల్లడయ్యాయి. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు తేల్చారు.
ధరణి ప్రారంభం నుంచే అనేక లోపాలు ఉన్నాయని ధరణి కమిటీ మరో సభ్యుడు కోదండ రెడ్డి చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ స్ధానం నుండి ఓటమి పాలైన బర్రెలక్క లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈసారి నాగర్ కర్నూలు నుండి పోటీకి దిగుతానని బర్రెలక్క వెల్లడించారు.
పబ్లిక్ రిలేషన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ బాధ్యతలు స్వీకరిస్తారు.
ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది హైఅలర్ట్ ప్రకటించారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. చివరికి బెదిరింపు కాల్ చేసిన ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.