Home » Telangana
సీటు నాది అంటే నాది అంటూ ఇద్దరు మహిళలు గొడవకు దిగారు. పరస్పరం చెప్పులతో దాడి చేసుకుంటూ రెచ్చిపోయారు.
ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి దావోస్ సాక్షిగా అదానీతో అలయ్ బలయ్ చేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ఇటువంటి రాజకీయాలను..
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం వివాదానికి దారి తీసింది. బాలకృష్ణ ఆదేశాలతోనే ఫ్లెక్సీలు తొలగించారని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు చర్చలో ఉన్న పేర్లలో మార్పులు జరిగాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉంది.
మూడు నెలల్లో భూసేకరణ.. వెంటనే టెండర్లు
ఈ ఎంగేజ్ మెంట్ కు వైఎస్ఆర్ కుటుంబసభ్యులతో పాటు రాజకీయ ప్రముఖులు తరలిరానున్నారు. రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులను ఆహ్వానించారు వైఎస్ షర్మిల.
అనేక రకాల ఈక్వేషన్లు, అనేక రకాల వ్యక్తులను పరిగణలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సీట్లను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక్కడి నుంచి బరిలో దిగే వారు సైతం అగ్రనేతలు కావడంతో పార్టీల అంచనాలు మించిపోతున్నాయి.
ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రాన నివాసం లేకుంటే ఓటు ఇవ్వలేము అని స్పష్టం చేసింది.
చంద్రశేఖర్ స్వస్థలం ఉత్తరప్రదేశ్. ప్రస్తుతం రాజస్థాన్ బీజేపీ సంస్థ గత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.