Home » Telangana
బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.
చైనా మాంజాను ఎవరు అమ్మినా, కొనుగోలు చేసినా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఆయనది భూ గొడవల వల్ల జరిగిన హత్య అని జూపల్లి కృష్ణారావు అన్నారు.
సావిత్రమ్మ ఓ చిన్న గదిలో పిండి వంటల వ్యాపారాన్ని ప్రారంభించి విదేశాలకు పార్సిల్స్ పంపించే స్థాయికి ఎదిగారు.
జనసేన తరఫున మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలని బాలశౌరి భావిస్తున్నారు.
ఢిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి
దీనికితోడు బీజేపీ తనకు అవసరమైనప్పుడు జగన్, చంద్రబాబుతో వేర్వేరుగా పనిచేస్తోందనే ప్రచారం కూడా ఉంది. ఇవన్నీ ఏపీలో బీజేపీకి మైనస్ అయ్యే అంశాలే.
రుణమాఫీ హామీని కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందననే పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్. రుణమాఫీ అమలు కోసం సర్కార్ ముందున్న ఆప్షన్స్ ఏంటనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.
అర్హత ఉన్న నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ను వినియోగించుకోవాలని బొత్స సత్యనారాయణ చెప్పారు. సీఎం వైఎస్ జగన్తో మెగా డీఎస్సీ గురించి చర్చించామన్నారు. పోస్టుల సంఖ్య, భర్తీపై త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.