Home » Telangana
బతుకు అమ్మా…అంటూ ఆడబిడ్డల్ని దీవించే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగకు తెలంగాణ శోభాయమానంగా సిద్ధమైంది. బతుకమ్మలను పేర్చేందుకు ఆడబిడ్డలు రంగు రంగుల పూలను సిద్ధంచేసుకున్నారు. ఆటపాటలతో బతుకమ్మను కొలుచుకుంటూ తమ కుటుంబాలను చల్లగా చూడమ్మా అని �
ఈఎస్ఐ స్కామ్ కేసులో డైరెక్టర్ దేవికారాణిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెతో ఈ కేసులో ప్రమేయమున్న ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పాత ఇండెంట్లను కలర్ జిరాక్స్ తీసిన నిందితులు… అంకెలు పెంచి కొత్త ఇండెంట్లు తయారు చేసినట్�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. రాష్ట్ర విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 2 వేల 939 ఉద్యోగాల భర్తీకి టీఎస్ ఎస్పీ డీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ లైన్మెన్-2438, జూనియర్ పర్సనల్ ఆఫీసర్-24, జూనియర్ అసిస్టెంట్ కమ్
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక రసవత్తరంగా మారనుంది. బీజేపీ అభ్యర్థిగా కోట రామారావు బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ఆయన్ను ఎంపిక చేసింది. టికెట్ రేసులో శ్రీకళారెడ్డి, జిల్లేపల్లి వెంకటేశ్వరరావు, బొబ్బ�
ఇవాళ(సెప్టెంబర్-27,2019)వరల్డ్ టూరిజం డే సందర్భంగా 2017-18 సంవత్సరానికి గాను కేంద్రం.. నేషనల్ టూరిజం అవార్డులను ప్రకటించారు. ఢిల్లీలోని ప్రజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఈ �
హైదరాబాద్ నీలోపర్ ఆస్పత్రిల్లో చిన్నపిల్లలపై జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ వివాదంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్. మురళీకృష్ణ స్పందించారు. భోధనా ఆస్పత్రుల్లో క్లినికల్ ట్రయల్స్ సర్వసాధారణమని ఆయన చెప్పారు. ఎథికల్ కమిటీ అన�
పసిపిల్లలకు వైద్యం చేయాల్సిన నిలోఫర్ ఆస్పత్రిలో వారిపైనే క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఫార్మా కంపెనీల నుంచి కొత్తగా అభివృద్ధి చేసిన మందులు, వ్యాక్సిన్లను ముందుగా పిల్లలపై ప్రయోగిస్తున్నారు. తర్వాత వాటిని మార్కెట్లోకి ప్రవేశపెడు
తెలంగాణలోని ESIలో అవినీతి అక్రమాలు జరిగాయనే విషయం సంచలనం రేపుతోంది. దీనిపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. పేద కార్మికుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేసే సొమ్ముతో ఆర్థిక నేరాలకు పాల్పడిన అధికారులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా ఉంది. వీరందరిపై క
క్యుములోనింబస్ మేఘాలు ప్రభావంతో ఆకాశానికి చిల్లు పడినట్లయింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం బలంగా ఉండటంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెప్టెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి నగరంలో భారీగీ వర్షం పడింది. దీంతో రహధారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్ర�
భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే దక్షిణ కొరియా పరిశ్రమల కోసం ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ప్రపంచంలోని ప్రముఖ సంస్థలన్నీ హైదరాబాద్కు తరలివచ్