Home » Telangana
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ స్కూళ్లలో గూగుల్ ల్యాబ్లను ఏర్పాటు చేసేందుకు గూగుల్ క్లౌడ్ ముందుకొచ్చిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ల్యాబ్ ద్వారా ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠాలు బోధించడం జరుగుతోందని, రాష్ట�
సెప్టెంబర్తో వర్షాకాలం ముగుస్తున్నా..నైరుతి రుతుపవనాలు అక్టోబర్ మొదటి వారం వరకు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దసరా వరకు వర్షాలు పడుతూనే ఉంటాయని, ఏటా అక్టోబర్ రెండో వారం వరకు వానలు పడుతూనే ఉంటాయన్నారు. ఇంటీరియర�
వద్దంటే వానలు పడుతున్నాయి. దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ ని వర్షాలు వెంటాడుతున్నాయి. బుధవారం(సెప్టెంబర్ 25,2019) హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది.
టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. వేణుమాధవ్ తెలంగాణ గర్వించదగ్గ నటుడు అని ప్రశంసించారు. వేణు మృతి సినీ రంగానికి
బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంత ఊళ్ళకు వెళ్లే ప్రయాణికుల రద్దీ తట్టుకునేందుక టీఎస్ ఆర్టీసీ 4వేల 933 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. ఈ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సెప�
హైదరాబాద్ అమీర్ పెట్ మెట్రో స్టేషన్ ను కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు పరిశీలించారు. ఇటీవల ఓ పిల్లర్ నుంచి సిమెంట్ పెచ్చులు ఊడిపడి మహిళ మృతి చెందటంతో నిర్మాణాల్లోని భద్రతా,నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెట్రో స్టేషన్ �
దక్షిణ ఆంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 3.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. అది ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ దిశ వైపు వంపు తిరిగి ఉన్నది. దీని ప్రభావంతో మరో రెండు రోజులు తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మో�
వద్దంటే వానలు పడుతున్నాయి. దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ ని వర్షాలు వెంటాడుతున్నాయి. మంగళవారం(సెప్టెంబర్ 24,2019) హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది.
ఐటీ రంగంలో హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చి, నేడు ప్రపంచానికే తలమానికంగా ఉన్న మదాపూర్ లోని సైబర్ టవర్స్ నిర్మించి 21 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పలువురు ఐటీ ఇంజనీర్సు సోమవారం, సెప్టెంబర్ 23న వేడుకలు నిర్వహించారు. సైబర్ టవర్స్ వద్ద కేక�
విద్యుత్, పోలీస్ ఉద్యోగుల విభజనతోపాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన ఇతర పెండింగ్ అంశాలపై తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ చర్చలు జరిపారు. సోమవారం(సెప్టెంబర్23, 2019) హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం అయ్యారు. తెలంగాణలో 18 వే�