Home » Telangana
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. ఈ కొత్త పాలసీ 2021 వరకు అమల్లో ఉండనుంది. దీంట్లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ మాత్రమే జీహెచ్ ఎంసీ పరిధిలో ఉన్న మద్యం షాపులు తెరచి ఉంటాయి. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫ�
ఆంధ్రా బ్యాంక్ పేరు మారుతుండటం నాకు చాలా బాధగా ఉందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో ఆంధ్రా బ్యాంక్ శాఖను ప్రారంభించిన సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక శాఖలున్నది ఆంధ్రా �
కార్మికుల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని... ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ముందుగా ప్రకటించినట్లు ఐదో తారీఖు నుంచి సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ సీఎం ఢిల్లీ పర్యటన ఖారారు అయింది. శుక్రవారం(అక్టోబర్-4,2019)న కేసీఆర్ దేశ రాజధానికి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం కానున్నారు. నరేంద్రమోడీ రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర�
ప్రభుత్వ కార్యక్రమాలు మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా టి. క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎనిమిది అంశాలపై మంత్రుల కమిటీలు నియమించింది. కార్యక్రమాలను పర్యవేక్షించి..మంత్రివర్
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కోసం సీనియర్ ఐఎఎస్ అధికారులతో కమిటీ వేయాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ముగ్గురు ఐఎఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. ప్రజలకు మెరు�
చిన్నపాటి అనారోగ్యంతో జ్వరంతో హాస్పిటల్ కు వెళ్లినా వేలల్లో డబ్బు ఖర్చు అవుతోంది. ఆ టెస్టులు..ఈ టెస్టులు అంటూ డబ్బులు నీళ్లలా ఖర్చయిపోతున్నారు. పేదలకు ఇది పెను భారంగా మారింది. దీనిపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం పేదలకు మొత్తం 58 రకాల �
తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మంగళవారం (అక్టోబర్ 1) ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం నాలుగు గంటలకు కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో మూడు ప్రధానమైన అంశాలపై చర్చ జరగనున్నట్లుగా సమాచారం. సచివాలయం కూల్చివేత, ఆర్టీసీ స
అనూహ్యంగా ఏర్పడుతున్న కరెంటు కోతలతో ఆంధ్రప్రదేశ్లో అలజడి మొదలైంది. దీనికి కారణం మహానది బొగ్గు గనులు, సింగరేణి కొలరీల్లో వనరుల కొరతేనని స్పష్టమైంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పవర్ కట్లు సంభవిస్తున్నాయి. కరెంటు ఉత్పత్తి చేస్తున్�
హైదరాబాద్ బంజారాహిల్స్లో దారుణం చోటు చేసుకుంది. వారం రోజులు కూడా నిండని ఒక మగ శిశువును కుక్కలు పీక్కు తిన్న హృదయ విదారకసంఘటన కలవరం సృష్టించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఎస్ఐ బి. శ్రీనివ