Home » Telangana
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన హౌస్మోషన్ పిటిషన్పై విచారణ ముగిసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్రెడ్డి నివాసంలో వాదనలు జరిగాయి. ఆర్టీసీ యాజమాన్యంతోపాటు రెండు కార్మిక సంఘాలకు నోటీసులు జారీచేసింది హైకోర్టు. త�
తెలంగాణలోని పలుప్రాంతాల్లో వర్షంతోపాటు పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలలో ఐదుగురు మృతి చెందారు.
శనివారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో అతిపెద్దదైన మూసీ ప్రాజెక్టు ఆరో నంబర్ రెగ్యులేటరీ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. గేటు కొట్టుకుపోయిన విషయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. మూసీ ప్రాజెక్టును సందర్శించాలని సీఎం కార్యదర్శ�
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం విధించిన డెడ్లైన్ ముగిసేసరికి దాదాపు 50 వేల మంది ఉద్యోగుల్లో 160 మంద�
బతుకమ్మ ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. తెలంగాణ పూల వేడుకల్లో.. చివరి రోజు సద్దుల బతుకమ్మ పండుగకు నగరం సిద్ధమైంది. బతుకమ్మ ఘాట్ల దగ్గర విద్యుత్ దీపాలు అమర్చారు. బతుకమ్మల నిమజ్జనం కోసం చెరువులు, కుంటలతో పాటు నీటి తొట్టీలు ఏర్పాటు చేశారు. స�
కార్మిక సంఘాలు కదం తొక్కాయి. ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఎవరూ వెనక్కి తగ్గలేదు. సమ్మె ప్రభావంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కొన్ని చోట్ల ప్రత్యామ్నాయ
ఆర్టీసీ సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రైవేటు ఆర్టీసీ సిబ్బందితో బస్సులను నడిపేందుకు యత్నిస్తోంది. దీంట్లో భాగంగా యాదగిరి గుట్ట డిపో దగ్గర ప్రైవేటు ఆర్టీసీ సిబ్బంద�
తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న క్రమంలో ఖమ్మం ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సమ్మెకు మద్దతునిస్తూ ఆర్టీసీ జేఏసీ నేతలు డిపో వద్ద నిరసన చేపట్టారు. డిపో దగ్గర భారీగా మోహరించిన పోలీసులు జేఏసీ నేతలను నిరసన చేయకుండా అడ్డ�
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రయాణీకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో బస్సులు పోలీస్ సెక్యూరిటీతో నడిపిస్తోంది. ఈ క్రమంలో పోలీస్ సెక్యూరిటీతో వికారాబాద్ జిల్ల
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది బస్సులు డిపోలకే పరిమితం అయిపోయాయి. దీంతో ప్రైవేట్ వాహనదారులు ప్రయాణీకుల నుంచి అధిక చ�