Home » tele conference
తెలుగుదేశం పార్టీలో చీమ చిటుక్కుమన్నా.. అక్కడ అధికార వైసీపీ నేతలకు తెలిసిపోతోంది. బాబు గారొస్తారు.. ప్రతి రోజు కాసేపు ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడతారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఒకప్పుడు గుర్తింపు పొందిన టీడీపీలో అంతర్గత విషయాలు
ఎన్నికలు పూర్తయ్యాయి..అయినా ప్రత్యర్థుల కుట్రలు మాత్రం ఎండ్ కాలేదు..కౌంటింగ్ పూర్తయ్యేదాక అందరూ అప్రమత్తంగా ఉండాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కార్యకర్తలు, నేతలకు సూచించారు. ఫలితాలు వెల్లడి అయ్యేదాక వైసీపీ, బీజేపీ కుట్రలు �
అమరావతి: తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ … రాష్ట్ర అభివృధ్దికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి టీడీపీ మేనిఫెస్టోలో
అమరావతి: పేదరికం లేని సమాజమే టీడీపీ మేనిఫెస్టో లక్ష్యం అని ఏపీ సీఎంచంద్రబాబు నాయుడు చెప్పారు. శనివారం ఆయన బూత్ కన్వీనర్లు,సేవామిత్రలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగు వారందరికీ చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ గ�
జగన్, కేసీఆర్, మోడీ కుట్రలు పెరిగిపోయాయని సీఎం చంద్రబాబు అన్నారు.
ఎన్నికల్లో జగన్ కు మేలు చేసేందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు.
అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్ధుల ప్రకటన చూస్తుంటే నేరగాళ్ళ ను ప్రకటించినట్లుందని విమర్సించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. “జగన్ అభ్యర్ధులను ప్రకటి�
అమరావతి : హైదరాబాద్ కేంద్రంగా వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీలో ప్రస్తుతం పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. అమరావతిలో ఫిబ్రవరి 20 బుధవారం టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహి
ప్రధాని నరేంద్రమోడీపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోద్రాలో 2 వేల మందిని చంపేసిన వ్యక్తి మోడీ అని విమర్శించారు.
ఏపీపై యుద్ధం చేయడానికి ప్రధాని వస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు.