-
Home » Telugu People
Telugu People
అరుణాచలంను తెలుగు వాళ్ళు నాశనం చేస్తున్నారు.. మనవాళ్లకు అతి ఎక్కువయింది.. శివాజీ రాజా వ్యాఖ్యలు వైరల్..
10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ రాజా అరుణాచలం గురించి - తెలుగువాళ్ళ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. (Sivaji Raja)
Manipur Telugu People : మణిపూర్ లో బిక్కుబిక్కుమంటున్న తెలుగు ప్రజలు.. తీసుకొచ్చేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చర్యలు
ఆందోళనలతో మణిపూర్ అడ్డుకుడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లను బాధితులు, వారి తల్లిదండ్రులు సంప్రదిస్తున్నారు.
Ugadi 2022: తెలుగు వారి సంవత్సరాది ఉగాది.. షడ్రుచుల కలబోత ఈ పర్వదినం!
శ్రీ శుభకృత్ నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ తెలుగువారు జరుపుకునే పండుగ ఉగాది. అయితే, నూతన సంవత్సరం..
Ukraine : యుక్రెయిన్లో 4వేల మంది తెలుగు విద్యార్థులు.. క్షేమంగా తీసుకురావాలని కేంద్రాన్ని కోరిన చంద్రబాబు
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన 4వేల మందికి పైగా తెలుగు విద్యార్థులను తక్షణమే సురక్షితంగా స్వదేశానికి తరలించాలని కేంద్రాన్ని కోరారు చంద్రబాబు.
NV Ramana: తెలుగువాడి గౌరవాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తా!
రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో సిద్దార్ధ ఆడిటోరియంలో సీజేఐ ఎన్వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు.
UnStoppable NBK: తెలుగువారు గర్వించదగిన ఓటీటీ ”ఆహా” -నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ హోస్ట్గా ఆహా ఓటీటీ ఫ్లాట్ఫామ్లో తెరకెక్కిన సరికొత్త టాక్ షో నవంబర్ 4వ తేదీన ప్రసారం కానుంది.
Afghanistan : అఫ్ఘాన్లో చిక్కుకున్న తెలుగు వారు, స్పందించని తెలుగు రాష్ట్రాలు
అఫ్ఘాన్ దేశంలో తెలుగు వాసులు చిక్కుకపోవడంతో..వారి వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు తెలుగు రాష్ట్రాలు స్పందించడం లేదు.
అమెరికాలో తెలుగువారంతా సురక్షితమే.. ఎవరికి కరోనా సోకలేదు : తానా అధ్యక్షుడు జయ్ తాళ్లూరి
కరోనా మహమ్మారితో అమెరికా అల్లాడిపోతోంది. న్యూయార్క్లో మాత్రం కరోనా వ్యాప్తి ఎక్కువగా విస్తరిస్తోంది. ప్రతి మూడు రోజులకు కరోనా పాజిటివ్ కేసులు డబుల్ అవుతున్నాయి. న్యూయార్క్లో మూడోవంతు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇంట్లో నుంచి బయటకు వస్తే �
మా వాళ్లు ఎట్లున్నారో : న్యూయార్క్, న్యూజెర్సీలలో తెలుగువారు బెంబేలు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య అధికమౌతుండడం, మరణాల సంఖ్య క్రమేపీ పెరుగుతుండడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. విదేశాల్లో ఉన్న తెలుగు వారు బిక్కు బిక్కమంటు గడుపుతున్నారు. తమ కుటుంబసభ్యులు ఎలా ఉన్నారనని తల్లడిల్లిపోతున్
చైనా నుంచి వచ్చిన తెలుగువాళ్లు స్వస్థలాలకు…
ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి కరోనా వైరస్( కోవిడ్-19).. ఈ వైరస్ కరణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురవుతున్నారు ప్రజలు. ఇప్పటికే వేల మంది ఈ వైరస్ కారణంగా బాధపడుతూ ఉండగా.. వందల్లో ప్రాణాలను కోల్పోయారు. భారత్లో మాత్రం ఈ వైరస్ ప్రభావ�