Home » Telugu People
ఆందోళనలతో మణిపూర్ అడ్డుకుడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్లను బాధితులు, వారి తల్లిదండ్రులు సంప్రదిస్తున్నారు.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ తెలుగువారు జరుపుకునే పండుగ ఉగాది. అయితే, నూతన సంవత్సరం..
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన 4వేల మందికి పైగా తెలుగు విద్యార్థులను తక్షణమే సురక్షితంగా స్వదేశానికి తరలించాలని కేంద్రాన్ని కోరారు చంద్రబాబు.
రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో సిద్దార్ధ ఆడిటోరియంలో సీజేఐ ఎన్వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్గా ఆహా ఓటీటీ ఫ్లాట్ఫామ్లో తెరకెక్కిన సరికొత్త టాక్ షో నవంబర్ 4వ తేదీన ప్రసారం కానుంది.
అఫ్ఘాన్ దేశంలో తెలుగు వాసులు చిక్కుకపోవడంతో..వారి వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు తెలుగు రాష్ట్రాలు స్పందించడం లేదు.
కరోనా మహమ్మారితో అమెరికా అల్లాడిపోతోంది. న్యూయార్క్లో మాత్రం కరోనా వ్యాప్తి ఎక్కువగా విస్తరిస్తోంది. ప్రతి మూడు రోజులకు కరోనా పాజిటివ్ కేసులు డబుల్ అవుతున్నాయి. న్యూయార్క్లో మూడోవంతు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇంట్లో నుంచి బయటకు వస్తే �
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య అధికమౌతుండడం, మరణాల సంఖ్య క్రమేపీ పెరుగుతుండడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. విదేశాల్లో ఉన్న తెలుగు వారు బిక్కు బిక్కమంటు గడుపుతున్నారు. తమ కుటుంబసభ్యులు ఎలా ఉన్నారనని తల్లడిల్లిపోతున్
ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి కరోనా వైరస్( కోవిడ్-19).. ఈ వైరస్ కరణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురవుతున్నారు ప్రజలు. ఇప్పటికే వేల మంది ఈ వైరస్ కారణంగా బాధపడుతూ ఉండగా.. వందల్లో ప్రాణాలను కోల్పోయారు. భారత్లో మాత్రం ఈ వైరస్ ప్రభావ�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్షిణాదిలోని అన్నీ పార్టీలకు మద్దతుగా రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కర్నాటకలోని జేడీఎస్కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన చంద్రబాబు.. ఇవాళ(ఏప్రిల్ 16) తమిళనాడులోని డీఎంకేకు మద్దుతగ�