Home » Telugu
బిగ్ బాస్ ఇంట్లో పదకొండో వారం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వీక్ లో మొదటి రెండురోజులపాటు రాళ్లే రత్నాలు అనే ఎలిమినేషన్ కి సంబంధించిన నామినేషన్ ప్రక్రియా కొనసాగింది. ఇందులో ముందుగా రాహూల్ నామిమినేట్ కాగా.. తర్వాత పునర్ణవి, వరుణ్, మహేశ్ లు నామి
బిగ్బాస్ హౌజ్లో అప్పుడే పదివారాలు పూర్తయ్యాయి. నిన్నటి ఎపిసోడ్ లో రవికృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఈసారి బిగ్బాస్ పదకొండో వారం నామినేషన్ ప్రక్రియను కాస్త వెరైటీగా ఇచ్చాడు. ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెట్టకుండా ‘రాళ్లే రత్నాలు’ అనే టాస�
సల్మాన్ ఖాన్,సోనాక్షిసిన్హా కాంబినేషన్ లో దబాంగ్ 3మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 20న హిందీ,తమిళ్, తెలుగు,కన్నడ భాషలలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ప్రభుదేవా డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీలో చుల్ బుల్ పాండేగా ప్రేక్షకులను సల్లూభ�
సంతోషాలు, సరాదాలు, కోపాలు, ఆవేశాలు, గొడవలు, గ్రూపులు, కన్నీళ్లు, అనుబంధాలు, ఆప్యాయతలు, ఏడుపులు, ఈర్షలు అన్నట్లుగా సాగుతుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 3. 47రోజులు పూర్తి చేసుకుని 50రోజులకు దగ్గర అవుతుంది. ఈ క్రమంలో గతవారం కింగ్ నాగార్జున బదులు రమ్యకృ
కొత్తతరం డైరక్టర్లు కొత్త ఆలోచనలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. కథ,కథనంలో కొత్తదనం చూపిస్తూ దూసుకెళ్తున్నారు. చిన్న సినిమా అయినా అయినా సరే బాగుంటే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటున్నారు. భారీ విజయాన్ని అందిస్తున్నారు. తెలుగు సినిమా ఇ
ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజలనే కాదు. సాంప్రదాయాలను కూడా పట్టించుకోట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రా�
బుల్లితెరపై బిగ్ బాస్ 3 హావా కొనసాగుతోంది. కాంట్రవర్సీలు, గొడవలు, ఏడ్పులతో రంజుగా సాగుతోంది. హోస్ట్గా నాగార్జున..అదరగొడుతున్నాడు. వీకెండ్ వచ్చే సరికి హౌస్లో ఉన్న వారికి..ప్రేక్షకులకు టెన్షన్..టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే..ఎలిమినేషన్ రౌండ్ తప్ప
మలయాళ మెగాస్టార్ మోహన్లాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకి అన్ని భాషలలో మంచి ఆదరణ ఉంది. ఆయన ఎంచుకునే విభిన్నమైన కథలు ప్రేక్షకులను ఎప్పుడూ థ్రిల్ కు గురి చేస్తూనే ఉంటాయి. తెలుగులో ‘జనతా గ్యారేజ్’, ‘మనమంతా’, ‘మన్యం పులి’ చి
వికారి నామ సంవత్సరం పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాలలో నేడు పర్యటిస్తున్న నరేంద్రమోడీ అంతకుముందుగా ట్విట్టర్ ద్వారా తన పర్యటన వివరాలను వెల్లడించారు. తెలంగాణలోని మహబూబ్నగర్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న మోడీ ఇక్కడి ప్రజలను ఉద్దేశించి తెలుగులో ట్వీట�