Home » Tension
గుంటూరు జీజీహెచ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల అత్యాచారానికి గురైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను జనసేన, ప్రజా సంఘాల నేతలు అ�
కర్ణాటకలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఉప ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టీ కర్ణాటకపైనే ఉంది.
ఖమ్మం జిల్లా కొణిజర్ల తహసీల్దార్ ఆఫీస్ ముందు కలకలం చెలరేగింది. రైతులు పురుగుల మందు డబ్బాలతో ఆఫీస్ కి వచ్చారు. ఆఫీస్ గేటికి తాళం వేశారు. కార్యాలయం ముందు
చర్లపల్లి జైలు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకులు భారీగా జైలు దగ్గరికి తరలివస్తున్నారు. బైక్ లపై చేరుకుంటున్నారు. అటు మహిళలు, విద్యార్థినులు కూడా పెద్ద
శంషాబాద్ లోని వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రియాంక తల్లిదండ్రులు నివాసముంటున్న నక్షత్ర విల్లా దగ్గర గస్తీ కాస్తున్న పోలీసులను స్థానికులు బయటికి నెట్టేశారు. విల్లాలోకి ఎవరూ రావొద్దంటూ లోపలి నుం�
షాద్ నగర్ పీఎస్ వద్ద తీవ్ర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది పోలీస్ స్టేషన్ వద్ద మోహరించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక్కక�
ప్రియాంకా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్లిన మంత్రి సత్యవతి రాథోడ్ కు నిరసన సెగ తగిలింది. దీంతో ప్రియాంకా రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అమరావతి నిర్మాణంలో తమ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తోందనీ..తాము అన్యాయం చేస్తే మీరు న్యాయం చేయండి..దాన్ని మేము ఆహ్వానిస్తాం..అంతే తప్ప ఈ రచ్చ చేయటం ఎందుకు అంటూ టీడీపీ నేత..మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మండి పడ్�
సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటనతో..ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. సర్కార్ ప్రకటనపై కార్మికులు ఎదురు చూస్తున్నారు. 2019, నవంబర్ 04వ తేదీ అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. 52 రోజుల పాటు విధులకు దూరంగా ఉన్న�
శబరిమల వివాదం ఓవైపు టెన్షన్ రేపుతున్నప్పటికీ.. ఆలయం వద్ద మాత్రం పరిస్థితి ప్రశాంతంగా కనిపిస్తోంది. గత తీర్పు ప్రకారం ఆలయ ప్రవేశం చేస్తామని కొందరు మహిళలు ప్రకటించినప్పటికీ.. ఆ గలాటా మొదటి రోజుకే పరిమితం అయింది. కాకపోతే, 20వ తేదీన శబరిమల వస్తా�