Tension

    ఆర్టీసీ సమ్మె : హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

    November 18, 2019 / 12:18 AM IST

    ఆర్టీసీ సమ్మె కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి వీరు సమ్మెలో ఉంటున్నారు. సమ్మె..5 వేల 100 బస్సు రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. 2019, నవంబర్ 18వ తేదీ సోమవారం నాడు జరిగే విచారణపై సర్వాత్ర ఉత్క�

    స్వామి శరణం అయ్యప్ప : పంబ దగ్గరకు చేరుకున్న మహిళలు

    November 16, 2019 / 10:11 AM IST

    శబరిమలలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతున్నాయి. పంబ దగ్గరకు ఐదుగురు మహిళలు చేరుకున్నారు. అక్కడనే ఉన్న పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే వారిని అడ్డుకుని వెనక్కి పంపించారు. ఈ ఘటన 2019, నవంబర్ 16వ తేదీ శనివారం చోటు చేసుకుంది. 10 నుంచి 50 ఏళ్లలో�

    కర్నూలులో నీటి యుద్ధం : వైసీపీ కార్యకర్తలు, స్థానికుల మధ్య ఘర్షణ

    November 16, 2019 / 05:42 AM IST

    కర్నులూ జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీటి కోసం ఘర్షణ జరిగింది. తాగునీటి సరఫరా విషయంలో వైసీపీ కార్యకర్తలు, స్థానికులు

    ఓయూలో టెన్షన్ టెన్షన్ : టీఆర్ఎస్‌వి విద్యార్ధి నేతల అరెస్టు

    October 26, 2019 / 12:48 AM IST

    ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా ఉస్మానియా యూనివర్శిటీలో 25 విద్యార్ధి సంఘాలు చలో ఉస్మానియా కార్యక్రమం చేపట్టాయి. విద్యార్ధి జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్‌ కళాశాల వద్ద బహిరంగ సభ నిర్వహించాయి. అయితే..సభకు టీఆర్ఎస్వీ విద్యార్థులు దూసుకొచ్చారు. స�

    గుడ్ల టెండర్లలో గొడవ : కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

    October 16, 2019 / 11:03 AM IST

    కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు తలెత్తాయి. కోడి గుడ్ల టెండర్ల విషయంలో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు రాళ్లతో కొట్టుకున్నారు. దీంతో పలువురి తలలు పగిలాయి. అక్టోబర్ 16వ తేదీ బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కలెక్టర్ ప్రాం�

    బస్ భవన్ వద్ద ఉద్రిక్తత : ప్రగతి భవన్ ముట్టడిస్తాం – లక్ష్మణ్

    October 12, 2019 / 06:52 AM IST

    ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు బీజేపీ మద్దతిస్తోందని, ప్రత్యక్ష రంగంలోకి దిగినట్లు, ప్రభుత్వంతో తాడోపేడో తెల్చుకుంటామన్నారు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ఆర్టీసీ కార్మికులతో కలిసి బస్ భవన్ వద్ద ఆందోళన చేపట్టింది బీజేపీ. ధర్నాలో బీజ

    పల్నాడు హీట్ : చలో ఆత్మకూరుకు వైసీపీ, టీడీపీ పిలుపు

    September 10, 2019 / 08:23 AM IST

    పల్నాడు చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది. అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండూ చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చాయి. దీంతో మరింత టెన్షన్‌ పెరిగింది. రెండు పార్టీలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. వైసీపీ కార్యకర్తల దాడులతో తమ కార్యకర్తలు

    సీఎస్‌ నివేదికపై స్పందించని ఈసీ: ఏపీ కేబినేట్ భేటిపై రాని క్లారిటీ

    May 12, 2019 / 03:38 PM IST

    ఏపీ కేబినెట్‌ సమావేశం జరుగుతుందా..? లేదా..? అన్నదానిపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది. కేబినెట్ సమావేశం నిర్వహించుకొనేందుకు అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ ప్రభుత్వం పంపిన నివేదికపై ఇంతవరకు సమాధానం రాలేదు. రేపటి వరకు మాత్రమే సమయం ఉండట�

    మంగళగిరిలో నారా లోకేష్ కు ‘నోటా’ టెన్షన్ : 2014లో ఏం జరిగిందంటే!

    April 25, 2019 / 09:39 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యి రెండు వారాలు అయ్యింది. కానీ అనేక చోట్ల గెలుపుపై స్పష్టమైన క్లారిటీ లేక అన్నీ చోట్ల అభ్యర్ధులు ఇంకా టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేష్ బరిలో నిలబడిన స్థానం మంగళగిరి ని

    25న ఇంటర్ రీవాల్యూయేషన్ : పని చేయని వెబ్ సైట్ : ఆందోళనలో స్టూడెంట్స్

    April 23, 2019 / 06:16 AM IST

    తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారుల నిర్లక్ష్యానికి లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఫలితాల్లో తప్పిదాలపై మనోవేదనకు గురవుతున్నారు. ఇంటర్ రీవాల్యూయేషన్ ఏప్రిల్ 25న కావటం మరోపక్క ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్స్ పనిచేయటంలేదు. ఈ క్�

10TV Telugu News