Home » Tension
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. భౌతికదాడులకు దిగుతున్నారు. మొన్న కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై దాడి జరిగిన �
ప్రకాశం జిల్లాలో వైసీపీ అభ్యర్ధులుగా బరిలో నిలిచేదెవరో ఆ పార్టీ అధిష్టానం ఎటు తేల్చకపోవడంతో.. నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న నాయకులు ఇప్పుడు తెగ టెన్షన్ పడిపోతున్నారు.
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు హాట్ హాట్గా మారుతున్నాయి.
నల్గొండ : మఠంపల్లి మండల సర్వసభ్య సమావేశంలో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎంపీడీవో శ్రీనివాసులు, సూపరింటెండెంట్ కృష్ణమూర్తిలపై మాజీ ఎంపీపీ అంజమ్మ, ఆమె భర్త ఒక్కసారిగా దాడి చేశారు. ఈ అనూహ్యపరిణామంతో ఏం జరుగుతోందో అక్కడ అర్థం �
అనంతపురం : జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పరిటాల సునీత కాన్వాయ్పై గ్రామస్తులు చెప్పులు, రాళ్లు,
అనంతపురం: జిల్లాలోని తోపుదుర్తిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వర్సెస్ వైసీపీ వ్యవహారం టెన్షన్ క్రియేట్ చేసింది. తోపుదుర్తి వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రకాష్రెడ్డి స్వగ్రామం. చంద్రన్న
విజయవాడ : ఏపీ రాజకీయాల్లో సర్వేల టెన్షన్ మొదలయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఏజెన్సీలు చేస్తున్న సర్వేలు.. ప్రతిపక్ష పార్టీల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పలు చోట్ల ఈ సర్వేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారు. ప్రతిపక్ష నేతల త�
చిత్తూరు : జిల్లాలో జనసేన బహిరంగ సభ రసాభాసయింది. సోమల మండలం కందూరు గ్రామంలో జరిగిన బహిరంగ సభకు హైపర్ ఆది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలోకి దూసుకువచ్చిన వచ్చిన వైసీపీ కార్యకర్తలు…బీభత్సం సృష్టించారు. దీంతో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపు�
టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జనవరి 4న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సీఎం కాన్వాయ్ను అడ్డుకున్నందుకు నిరసనగా 5న బీజేపీ అధ్యక్షుడు కన్నాఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగటంతో దీంతో కన్నా లక్ష్మీనారాయణ ఇంటి �