Home » Tension
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్... భారత్లోను కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా టెన్షన్ పెడుతోంది. హైదరాబాద్లోనూ కరోనా లక్షణాలతో పలువురు ఆస్పత్రుల్లో చేరడంతో ఆందోళన మొదలైంది.
సూర్యపేట జిల్లా నేరేడుచర్లలో ఉద్రిక్తత నెలకొంది. ఉత్తమ్, కేవీపీతోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
మా గ్రామ దేవతకు నైవేద్యం పెట్టాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలా? మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా? లేక పాకిస్థాన్ లో ఉన్నామా? అంటూ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలోని మహిళలు. మందడం గ్రామ దేవత ‘పోల�
అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలు నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు రెడీ అయ్యారు.
రాజధాని అమరావతి గ్రామాల్లో సకల జనుల సమ్మె ఉద్ధృతంగా సాగుతోంది. దీంట్లో భాగంగా మందడంలో మహిళలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నేటి 17 రోజులుగా మహిళలు తమ నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు ధర్నా చేస్తున్న మహిళల్ని అడ్డుకున్నారు. దీంతో మ�
ఢిల్లీ గత వారం రోజులుగా చలి తీవ్రత బాగా పేరిగింది. ఇప్పటికే గత డిసెంబర్లో అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా…119 ఏళ్ల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. చలి గుప్పెట్లో బతుకున్నఢిల్లీ వాసులు జనవరిలో అయితే అసలు రోడ్లపై తిరిగే పరిస్�
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీఎన్ఎస్ఎఫ్ నేతలు బొత్స ఇంటిని ముట్టడించారు. రాజధానిపై బొత్స చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఎన్ఎస్ఎఫ్
ఏపీ రాజధాని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం... మరోవైపు ఆ సమావేశంలో తీసుకొనే నిర్ణయంపై ఆందోళనలు... వాటిని
అమరావతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజధానిపై ప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్టుపై రైతులు భగ్గుమన్నారు. కమిటీ నివేదికకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు.
నంద్యాల ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృతదేహానికి పోస్టుమార్టం వద్దంటూ..కుటుంబసభ్యులు హల్ చల్ చేశారు. వైద్యులు, సెక్యూర్టీ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బైక్పై డెడ్ బాడీతో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరిని అడ్