Home » Tension
telangana-eamcet-2020-results : తెలంగాణ ఎంసెట్ పరీక్షల ఫలితాలు కొద్ది గంటల్లో విడుదల కానున్నాయి. దీంతో పరీ రాసిన విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. 2020, అక్టోబర్ 06వ తేదీ మంగళవారం ఫలితాలను విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ వెల్లడించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఫలితాలను మ�
సార్వత్రిక ఎన్నికలకు మూడున్నరేళ్ల సమయం ఉన్నా కృష్ణా జిల్లా రాజకీయ నాయకులకు ఆత్రం ఆగడం లేదు. జిల్లాలోని అధికార, ప్రతిపక్షంలోని కీలక నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఏదో మామూలు విమర్శలు చేసుకున్నా బాగానే ఉంటుందేమో కానీ… అంతకు
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రులు మాన్షుక్ మాండవియ, కిషన్ రెడ్డి ఫ్యాక్టరీని సందర్శించున్న నేపథ్యంలో.. ఫ్యాక్టరీలో స్థానికులకు ఉపాధి కల్పించాలంటూ టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈ ధర్�
విశాఖ జిల్లాలో ఓ నవ వరుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇప్పుడా పెళ్లికి హాజరైన వారంతా టెన్షన్ పడుతున్నారు. వారందరికి కరోనా భయం పట్టుకుంది. కోటవురట్ల మండలం కొడవటిపూడికి చెందిన యువకుడు రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడ�
భారత్ – చైనా దేశాల మధ్య…నెలకొన్న సందిగ్ధం ఇంకా తెరపడడం లేదు. సరిహద్దులో ఇంకా ఉద్రిక్తత వాతావరణం నెలకొంటోంది. ఇటీవలే 20 మంది భారతీయ సైనికులను చైనా సైనికులు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది. అందుకనుగుణ�
ఏపీ మంత్రుల్లో కలవరం మొదలైంది. రెండేళ్లు మనకు డోకా లేదని అనుకున్న మంత్రులు లోలోన తెగ మదన పడుతున్నారు. కొత్తగా మంత్రులు వస్తే తమ శాఖలో మార్పులు జరిగే అవకాశం ఉందని భావించి టెన్షన్ పడుతున్నారు. ఎవరికి ప్రమోషన్ వస్తుందో, ఎవరికి డిమోషన్ వస్తుందో
కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ డాక్టర్ (76) నిన్న(ఏప్రిల్ 15,2020) మృతి చెందాడు. వైద్యుడికి కరోనా వైరస్ ఉన్నట్లు చనిపోయిన తరువాత పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతుంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. క్రమక్రమంగా కేసులు అధికమౌతుండడం సర్వత్రా ఆందోళప వ్యక్తమైతోంది. 2020, ఏప్రిల్ 02వ తేదీ గురువారం ఒక్కరోజే 27 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 154కు పెరిగింది. ప్ర�
విజయవాడలో కరోనా టెన్షన్ నెలకొంది. కరోనా కేసులు 6కి చేరడంతో బెజవాడ వాసులు భయంతో వణికిపోతున్నారు. అలర్ట్ అయిన అధికారులు ముందు జాగ్రత్తగా నగరంలో