Home » Terror
అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్ సంస్థను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు.
భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. తిరుపతిలో కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడడంతో రుయా ఆసుపత్రిలో చేరుతున్�
ముంబై ఉగ్రదాడులతో సహా భారత్ లోని అనేక ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి అయిన జమాత్ ఉద్ దవా లీడర్ హఫీజ్ సయూద్ ను బుధవారం(ఫిబ్రవరి-12,2020) రెండు టెర్రర్-ఫైనాన్సింగ్(ఉగ్రసంస్థలకు ఆర్థిక సహకారం) కేసుల్లో దోషిగా తేల్చింది లాహోర్ లోని యాంటీ టెర్రరిజం కోర�
ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి కశ్మీర్ విషయంలో చిచ్చు రగులుతూనే ఉంది. పాక్ ప్రధానమంత్రి వ్యాఖ్యలపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. పొరుగుదేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచేందుకు సిద్ధంగా ఉంటే తాము భారత ఆర్మీని పంపేంద�
విశాఖ వేదికగా ఐదో రోజు టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా,సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. అయితే రప్రాంత నగరాలకు ఉగ్రముప్పు ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో విశాఖలో హైఅలర్ట్ కొనసాగుతుంది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు. విశాఖ�
ఆయుధాలు సరఫరా చేసే క్రమంలో వచ్చిన పాకిస్తాన్కు చెందిన మరో డ్రోన్ భారత్లోని పంజాబ్లో చిక్కుకుపోయింది. పాకిస్తాన్ బోర్డర్ కు చేరువగా ఉన్న పంజాబ్లోని అట్టారీ ప్రాంతంలో దొరికినట్లు ఆనవాళ్లు గుర్తించారు భారత పోలీసులు. ఉగ్రదాడి పొంచి ఉందన
భారతదేశంలో విధ్వంసం సృష్టించాలని అనుకుంటున్న ఉగ్రవాదులను ఏరివేస్తున్నాయి భారత బలగాలు. ఇటీవలే పలు కుట్రలను చేధించిన పోలీసులు..తాజాగా మరోకటి బయటపడింది. టెర్రరిస్టుల భారీ కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. KZF (ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్) ఉ�
ఆర్టికల్ 370రద్దుతో భారత్ పై కోపంతో రగిలిపోతున్న పాకిస్తాన్ భారత్ పై దాడులు చేసేందుకు ఫ్లాన్ చేస్తోంది. తమ ఫ్లాన్ ను అమలు చేయడంలో భాగంగానే పాకిస్తాన్… జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ని జైలు నుంచి రహస్యంగా విడుదల చేసినట్లు భారత ఇంటిలిజెన్స�
విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగే అద్భుత ఘట్టం కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నట్లు తెలిపింది ఇస్రో. ప్రాజెక్ట్ మొత్తంలో ఇదే కీలకం అని.. సేఫ్ ల్యాండింగ్ జరిగి తీరుతుందనే ఆశాభావం కూడా వ్యక్తం చేసింది. చంద్రుడి మరోవైపు ఏముంది.. ఎలా ఉంది �
దేశంలో ఉగ్రవాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఉగ్రవాదం సమస్యే కాదని రాహుల్ వ్యాఖ్యానించడంపై ఆమె మండిపడ్డారు.