Terror

    PM Modi : “ఉగ్ర సామ్రాజ్యం” తాత్కాలికమే..తాలిబన్ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

    August 20, 2021 / 03:40 PM IST

    అప్ఘానిస్తాన్ ని ఆక్రమించుకున్న తాలిబన్ సంస్థను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు.

    తిరుపతిలో కరోనా టెర్రర్ : రుయాలో చేరిన ఇద్దరు..ఐదు దేశాలను చుట్టి వచ్చిన యువతి!

    March 15, 2020 / 08:49 AM IST

    భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. తిరుపతిలో కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడడంతో రుయా ఆసుపత్రిలో చేరుతున్�

    ఉగ్రవాదులకు ఆర్థిక సాయం…హఫీజ్ కు జైలు శిక్ష ఖరారు చేసిన పాక్

    February 12, 2020 / 11:16 AM IST

    ముంబై ఉగ్రదాడులతో సహా భారత్ లోని అనేక ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి అయిన జమాత్ ఉద్ దవా లీడర్ హఫీజ్ సయూద్ ను బుధవారం(ఫిబ్రవరి-12,2020) రెండు టెర్రర్-ఫైనాన్సింగ్(ఉగ్రసంస్థలకు ఆర్థిక సహకారం) కేసుల్లో దోషిగా తేల్చింది లాహోర్ లోని యాంటీ టెర్రరిజం కోర�

    ఉగ్రవాదం నాశనం చేస్తామంటే మా ఆర్మీని పంపిస్తాం

    October 13, 2019 / 02:30 PM IST

    ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి కశ్మీర్ విషయంలో చిచ్చు రగులుతూనే ఉంది. పాక్ ప్రధానమంత్రి వ్యాఖ్యలపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. పొరుగుదేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచేందుకు సిద్ధంగా ఉంటే తాము భారత ఆర్మీని  పంపేంద�

    విశాఖలో హై అలర్ట్…టీమిండియా,సౌతాఫ్రికా ఆటగాళ్లకు భద్రత పెంపు

    October 6, 2019 / 04:24 AM IST

    విశాఖ వేదికగా ఐదో రోజు టెస్ట్ మ్యాచ్ లో  టీమిండియా,సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. అయితే రప్రాంత నగరాలకు ఉగ్రముప్పు ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో విశాఖలో హైఅలర్ట్ కొనసాగుతుంది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు. విశాఖ�

    ఏం తీసుకొచ్చింది : పంజాబ్‌లో దొరికిన పాక్ డ్రోన్

    September 27, 2019 / 11:56 AM IST

    ఆయుధాలు సరఫరా చేసే క్రమంలో వచ్చిన పాకిస్తాన్‌కు చెందిన మరో డ్రోన్ భారత్‌లోని పంజాబ్‌లో చిక్కుకుపోయింది. పాకిస్తాన్ బోర్డర్ కు చేరువగా ఉన్న పంజాబ్‌లోని అట్టారీ ప్రాంతంలో దొరికినట్లు ఆనవాళ్లు గుర్తించారు భారత పోలీసులు. ఉగ్రదాడి పొంచి ఉందన

    భారీ ఉగ్ర కుట్ర భగ్నం : పంజాబ్‌లో భారీగా ఆయుధాల స్వాధీనం

    September 23, 2019 / 01:29 AM IST

    భారతదేశంలో విధ్వంసం సృష్టించాలని అనుకుంటున్న ఉగ్రవాదులను ఏరివేస్తున్నాయి భారత బలగాలు. ఇటీవలే పలు కుట్రలను చేధించిన పోలీసులు..తాజాగా మరోకటి బయటపడింది. టెర్రరిస్టుల భారీ కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. KZF (ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్) ఉ�

    భారత్ లో ఉగ్రదాడులకు ఫ్లాన్…పాక్ జైలు నుంచి మసూద్ రిలీజ్

    September 9, 2019 / 05:26 AM IST

    ఆర్టికల్ 370రద్దుతో భారత్ పై కోపంతో రగిలిపోతున్న పాకిస్తాన్ భారత్ పై దాడులు చేసేందుకు ఫ్లాన్ చేస్తోంది. తమ ఫ్లాన్ ను అమలు చేయడంలో భాగంగానే పాకిస్తాన్… జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ని జైలు నుంచి రహస్యంగా విడుదల చేసినట్లు భారత ఇంటిలిజెన్స�

    నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాం : ఇస్రో శాస్త్రవేత్తలు

    September 6, 2019 / 11:46 AM IST

    విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగే అద్భుత ఘట్టం కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నట్లు తెలిపింది ఇస్రో. ప్రాజెక్ట్ మొత్తంలో ఇదే కీలకం అని.. సేఫ్ ల్యాండింగ్ జరిగి తీరుతుందనే ఆశాభావం కూడా వ్యక్తం చేసింది. చంద్రుడి మరోవైపు ఏముంది.. ఎలా ఉంది �

    టెర్రరిజంపై రాహుల్ కామెంట్.. సుష్మా కౌంటర్

    April 6, 2019 / 07:57 AM IST

    దేశంలో ఉగ్రవాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఉగ్రవాదం సమస్యే కాదని రాహుల్ వ్యాఖ్యానించడంపై ఆమె మండిపడ్డారు.

10TV Telugu News