Home » Terrorist
పాకిస్థాన్ అసలు బండారం బయటపడింది. ఉగ్రవాదులకు నిలయంగా పాకిస్థాన్ మారిందనేది స్పష్టమైంది.
ఐసిస్ పుణె మ్యాడుల్ లో పని చేశాడు రిజ్వాన్. ఢిల్లీలో అరెస్ట్ అనంతరం రిజ్వాన్ ని ఎన్ఐఏ అధికారులు ఎంక్వైరీ చేశారు.
జమ్మూ కాశ్మీర్లో గురువారం ఉదయం లష్కరే తోయిబా ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ ఎన్కౌంటర్ లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతం అయ్యాడు.....
దాడికి పాల్పడిన వారు ఇస్లామిక్ స్టేట్కు విధేయత చూపుతున్న తిరుగుబాటు గ్రూపు అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎడిఎఫ్) సభ్యులని తెలిపిన అధికారులు దాడి చేసినవారు ఎంత మందిని అపహరించారనే వివరాలు వెల్లడించలేదు.
Hyderabad : H.U.T ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాఫ్తును ముమ్మరం చేసిన పోలీసులు ఇటీవల హైదరాబాద్ లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. అలాగే భోపాల్ లో 11మందిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో భూపాల్ టు హైదరాబాద్ కు ఉగ్రవాదుల లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దాడుల కోసం అడవుల్లో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒకరితో మరొకరికి నేరుగా కాంటాక్టు లేకుండా డార్క్ వెబ్ ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచ
ఉగ్రవాదులను ముట్టబెట్టే క్రమంలో ఆర్మీడాగ్ ‘జూమ్’కు రెండు తూటాలు తగిలాయి. అయినా, ఉగ్రవాదులు పారిపోకుండా అది వీరోచితంగా పోరాడింది. దీంతో ఇద్దరు ఉగ్రవాదుల ఎన్కౌంటర్లో భాగస్వామిగా మారింది. తీవ్రంగా గాయపడ్డ జూమ్ కు చికిత్స అందిస్తున్నారు. జ�
జమ్ము-కశ్మీర్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్కు చెందిన తీవ్రవాది హతమయ్యాడు. జమ్ము-కశ్మీర్.. కుల్గామ్ జిల్లా, మిర్హామా ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నారని భద్రతా దళాలకు సమాచారం అందింది.
సరిహద్దులో భారత సైన్యం దూకుడుగా వ్యవహరిస్తోంది. దేశంలోకి చొరబడి హింసకు పాల్పడాలని చూస్తున్న ఉగ్రవాదులను సరిహద్దుల్లోని మట్టుబెడుతున్నాయి భారత బలగాలు.
జమ్ముకశ్మీర్ లోని అవంతిపొరా జిల్లాలోని బరాగామ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలు.. ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఉన్నట్లు పక్కా సమాచారంతో బలగాలు