Tests

    కోవిడ్ 19 పరీక్షలు : ఏపీ ఫస్ట్..లాస్ట్ పశ్చిమ బెంగాల్

    May 1, 2020 / 07:15 AM IST

    దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ సంఖ్యలోనే రిజిష్టర్ అవుతున్నాయి. ఏపీలో ప్రతి రోజు 30 నుంచి 60 కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. కరోనా వై

    ఢిల్లీలో 3 జర్నలిస్ట్ లకు కరోనా పాజిటివ్…కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్న సీఎం

    April 29, 2020 / 08:59 AM IST

    ఢిల్లీలో ఇటీవల 529మంది మీడియా సిబ్బంది శాంపిల్స్ ను సేకరించి టెస్ట్ లు చేయగా,వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రాణాంతకమైన,వ్యాక్సిన్ లేని కోవిడ్-19 బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలని ఆప్ అధ

    గుడ్ న్యూస్, అతి తక్కవ సమయంలో కరోనాను కనుగొనే బయోసెన్సర్ తయారీ

    April 24, 2020 / 08:03 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కంటికి కనిపించని ఈ శత్రువు 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు కావొస్తున్నా ఇంకా ఇది మిస్టరీగానే ఉంది. అనేక

    ఆసుపత్రిలో చేరి 42 రోజులు.. 19సార్లు కరోనా పాజిటివ్.. ఒక్క లక్షణం కూడా లేదు

    April 22, 2020 / 07:01 AM IST

    ఇప్పటివరకు మనం వింటున్నదే ఇది.. అయితే ఈ రకమైన కరోనా కేసులు చాలా ప్రమాదం అని చెబుతుంది WHO కూడా.. వైరస్ వేగంగా విస్తరించేందుకు ఇది కారణం అవుతున్నట్లుగా చెప్తున్నారు.

    మహారాష్ట్ర సీఎం ఇంటికి చేరిన కరోనా వైరస్

    April 21, 2020 / 11:58 AM IST

    మహారాష్ట్ర సీఎం నివాసంలో డ్యూటీలో ఉన్న మహిళా పోలీస్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ముంబైలోని ఉద్దవ్ ఠాక్రే అధికారిక నివాసం వర్షలో విధులు నిర్వహిస్తున్న ASIకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం ఆమెను హాస్పిటల్ లో ఉంచి ట్రీట్

    ఉద్యోగికి కరోనా పాజిటివ్… ఆయుష్మాన్ భారత్ ఆఫీస్ కు తాళం

    April 20, 2020 / 03:27 PM IST

    సెంట్రల్ ఢిల్లీలోని ఆయుష్మాన్ భారత్ ఆఫీసుకు సీల్ వేశారు అధికారులు. ఢిల్లీలోని ఆయుష్మాన్ భారత్ కార్యాలయంలోని ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో ఆఫీస్ ను సీల్ చేశారు. సీఈవో సహా కార్యాలయంలో పనిచేసే ఇతర సిబ్బందికి కరోనా టెస్ట్ లు చేస్తున్నారు. �

    53మంది జర్నలిస్ట్ లకు కరోనా పాజిటివ్

    April 20, 2020 / 12:14 PM IST

    మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహరాష్ట్ర నిలిచింది. కరోనా మహమ్మారి ధాటికి దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణుకుతోంది. అయితే ముంబైలో ఎక్కువ సం

    కరోనా టెస్ట్ లలో మాదే రికార్డు…ఇక అంతా సేఫ్ : ట్రంప్

    April 20, 2020 / 05:28 AM IST

    భారత్ తో సహా 10దేశాల్లో జరిగిన కరోనా నిర్థారణ టెస్ట్ ల కన్నా ఒక్క అమెరికాలోనే అత్యధిక కరోనా టెస్ట్ లు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇదొక రికార్డు అని ఆయన అన్నారు. కరోనా వైరస్ (COVID-19) కు వ్యతిరేకంగా అమెరికా తన యుద్ధంలో స్థిర�

    ప్లాస్మాథెరపీ సామర్థ్యంపై టెస్ట్…ట్రయిల్స్ కు ఢిల్లీ ILBSకు అనుమతులు

    April 16, 2020 / 10:43 AM IST

    క‌రోనా వైర‌స్ వ‌ల్ల తీవ్ర‌మైన అస్వ‌స్థ‌త‌కు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న‌వారికి అనుకూలమైన ప్లాస్మా థెరపీ యొక్క ప్రభావాన్ని పరీక్షించడానికి టెస్ట్ లు నిర్వహించేందుకు ఢిల్లీ ప్రధానకేంద్రంగా పనిచేసే ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివల్ అండ్ బైలియరీ స

    లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్…పెరుగుతున్న కేసులు 

    April 15, 2020 / 11:23 AM IST

    ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. తెలంగాణలోనూ వైరస్ కలవర పెడుతోంది. రాష్ట్రంలోని పలు చోట్ల కరోనా కేసులు బయటపడుతున్నాయి.

10TV Telugu News