Home » Tests
పరీక్షల్లో కరోనా పాజిటివ్ వారడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఇద్దరు పేషెంట్లు తిరిగి మళ్లీ హాస్పిటల్ లో చేరారు. మరోసారి టెస్ట్ చేయడంతో ఆ ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దేశరాజధాని ఢిల్లీకి దగ్గర్లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. నోయిడా�
ఆసియా ఖండంలోనే అతి పెద్ద మురికివాడగా గుర్తింపు పొందిన ముంబైలోని ధారావిలో ఇవాళ మరో కరోనా మరణం నమోదైంది. దీంతో ఇప్పటివరకు ధారావిలో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3కి చేరింది. ఇప్పటివరకు ధారావిలో 14 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్ప�
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీకి కూతుళ్ల ద్వారా కరోనా సోకింది..
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తోంది. మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5వేలు దాటింది. 160 మందిని బలితీసుకుంది. ఇప్పటికే ఢిల్లీలో కరోనా తీవ్రత
COVID-19 కోసం పరీక్షించడానికి నమూనాలను తీసుకునేటప్పుడు ఆరోగ్య కార్యకర్తలు సురక్షితంగా ఉండేందుకు కేరళలోని ఎర్నాకుళం జిల్లా యంత్రాంగం సోమవారం వాక్-ఇన్ శాంపిల్ కియోస్క్ (విస్క్) ను ప్రారంభించింది.
కరోనా ఎఫెక్ట్ : స్టార్ వార్స్ నటుడు ఆండ్రూ జాక్ మరణం.. సింగర్ కేలీ షోర్కు పాజిటివ్..
తెలంగాణలోనూ కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రైవేట్ ల్యాబ్స్ లోనూ కరోనా పరీక్షలు జరుపనున్నారు.
దేశాధినేతలను సైతం కరోనా వెంటాడుతోంది. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కు కరోనా(COVID-19) సోకినట్లు నిర్థారణ అయింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన… ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సూచన మేరకు కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. ఈ టెస్ట్ లో ప్
భారత్ లో రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులు ఆందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా మాదిరిగా మనదేశంలో కూడా కరోనా కేసులు ఎక్కువయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. భారత్ లో ఇప్పటివరకు 716 కరోనా కేసులు నమోదయ�
కరోనా(COVID-19) దెబ్బ బ్రిటన్ రాయల్ ఫ్యామిలీకి కూడా తగిలింది. ఎలిజబెత్-2 పెద్ద కొడుకుగా బ్రిటీష్ సింహానానికి వారసుడిగా ఉన్న ప్రిన్స్ చార్లెస్(71) కు కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు బ