Home » Thailand
థాయ్లాండ్ లో తీవ్ర వాయు కాలుష్యంతో 13లక్షల మందికి అస్వస్థతతకు గురి అయ్యారు. ఈ కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందంటే ..ఒక్క వారంలోనే అనారోగ్యంతో 2లక్షలమంది ఆస్పత్రిలో చేరారు.
ఇంగ్లండ్లోని ఎస్సెక్స్ కౌంటీకి చెందిన రిచర్డ్.. డ్రగ్స్ వ్యాపారాన్ని నిర్వహించేవాడు. ఈ క్రమంలో 2016లో సుమారు రూ.8 కోట్ల విలువైన లిక్విడ్ అంఫెటమైన్ అనే డ్రగ్ను దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిపై కేసు నమోదైంది.
సీరియల్స్, టీవీ షోలతో పాపులర్ అయిన రీతూ చౌదరి సోషల్ మీడియాలో ట్రెడిషినల్, బోల్డ్ ఫోటోలు పెడుతూ అభిమానులని మరింత పెంచుకుంటుంది. తాజాగా వెకేషన్ కి థాయిలాండ్ కి వెళ్లగా అక్కడ బీచ్ లో రెచ్చిపోయి మరీ హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేసింది.
మెదడును తినే అమీబా బారిన పడి మరో వ్యక్తి మృతి చెందాడు. ఈ భయంకరమైన వైరస్ తో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోవటంతో ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. దీంతో ప్రపంచానికి మరో కొత్త వైరస్ ఆందోళన మొదలైంది.
సముద్రంలో గస్తీ నిర్వహిస్తున్న ఓ భారీ యుద్ధ నౌక మునిగిపోయింది. గల్ఫ్ ఆఫ్ థాయ్లాండ్లో విధులు నిర్వహిస్తున్న ఓ థాయ్ యుద్ధ నౌక రాత్రి సయమంలో ప్రమాదవశాత్తూ నీట మునిగింది.
థాయిలాండ్ యువరాణి తీవ్ర అస్వస్థకు గురి అయి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. యువరాణి బజ్రకిటియాబా తీవ్ర అస్వస్థతతో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో ఆమెను బ్యాంకాక్ లోని చులాలాంగ్ కార్న్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తరువాత మెరుగై�
మధ్య థాయిలాండ్లోని ఫెట్చాబున్ రాష్ట్రం, బంగ్ సామ్ ఫాన్ అనే జిల్లాలోని ఒక ఆలయంలో ఉన్న ఒక మఠాధిపతి సహా నలుగురు సన్యాసులపై సోమవారం డ్రగ్స్ పరీక్ష చేశారు. ఈ పరీక్షలో మెథాంఫేటమిన్ పాజిటివ్ అని తేలినట్లు బంగ్ సామ్ ఫాన్ జిల్లా అధికారి బూన్లెర్�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన విధానం మాస్ వర్గాల ప్రేక్షకులను ఉర్రూతలూగ�
అక్రమంగా రవాణా చేస్తున్న మూగజీవాల్ని చెన్నై ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ముంగిస, కాస్కస్ అనే మరో జీవిని బ్యాగులో కుక్కి తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. వీటిని బ్యాంకాక్ నుంచి తీసుకొచ్చారు.
థాయ్లాండ్లోని డే కేర్ సెంటర్లో ఇటీవల ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 24మంది చిన్నారులు మరణించిన విషయం విధితమే. పవీనుచ్ సుపోల్వాంగ్ అనే మూడేళ్ల చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. కాల్పులు జరిగిన సమయంలో ఆ చిన్నారి గాఢనిద్రలో ఉండటంతో ప్రాణ�