Home » the kerala story
కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ది కేరళ స్టోరీ సినిమా మొదటి రోజే 8 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమా పది రోజులకు ఏకంగా 112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఫుల్ ఫామ్ లో ఉంది.
ముంబైలో కేరళ స్టోరీ దర్శకుడుతో పాటు అదా శర్మ రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదం గురించి అదా ట్వీట్ చేసింది.
కేరళ స్టోరీ సినిమాని డైరెక్ట్ చేసిన దర్శకుడు సుదీప్తో సేన్, హీరోయిన్ అదా శర్మ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గాయాలు పాలైన వారిని..
ది కేరళ స్టోరీ సినిమా మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. కొంతమంది ఈ సినిమాను సపోర్ట్ చేస్తుంటే కొంతమంది మాత్రం సినిమాను విమర్శిస్తున్నారు. తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో ఈ సినిమాను నిషేధించగా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల
ఎన్నో వివాదాలు మధ్య రిలీజ్ అయ్యి థియేటర్ లో కాసులు వర్షం కురిపిస్తున్న ‘ది కేరళ స్టోరీ’.. ఏ ఓటిటిలో ప్రసారం కానుంది తెలుసా?
వివాదాల మధ్య రిలీజ్ అయిన ది కేరళ స్టోరీ సినిమాకి ప్రధాని మోదీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఓకే చెప్పగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం..
ఇటీవల విడుదలై వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వీక్షించారు. అనంతరం ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
అదా శర్మ నటించిన తాజా చిత్రం ‘ది కేరళ స్టోరి’ తాజాగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్లు సాలిడ్ గా ఉన్నాయి.
అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ ని అందుకుంటుంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన కాశ్మీర్ ఫైల్స్ ఫస్ట్ డే..
అదా శర్మ నటించిన లేటెస్ట్ మూవీ ‘ది కేరళ స్టోరి’ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ మూవీ కాంట్రవర్సీకి కేరాఫ్ గా నిలిచింది.