Home » theaters
ఈ క్రమంలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నేడు ప్రెస్ మీట్ పెట్టి మరీ స్పందించారు.
థియేటర్ ఎగ్జిబిటర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలకలం రేపుతోందట
తాజాగా మరోసారి థియేటర్స్ ని షట్ డౌన్ చేస్తామని అంటున్నారు.
కడపలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు.
డైరెక్టర్ తేజ ఇటీవల ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో థియేటర్స్ లో పాప్కార్న్ రేటు గురించి మాట్లాడారు. సినిమా పాప్కార్న్ రేట్ల వల్లే చనిపోతుంది, సినిమా టికెట్ కంటే పాప్కార్న్ రేటే ఎక్కువ ఉంటుందని పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి పాప్కార్న్ �
థియేటర్స్ లోకి బయటి ఫుడ్ నిషేధం పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి గతంలో జమ్మూకశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. దీనిపై..................
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా రూరల్ ఏరియాలలో ఎంటర్టైన్మెంట్ రంగాన్ని ప్రోత్సహించడానికి గవర్నమెంట్ దేశవ్యాప్తంగా సినిమా థియేటర్స్ కట్టాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ శాఖ మినిస్ట్రీ అఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి ఆధ్వర్యంలో............
తెలుగు సినీ పరిశ్రమని ఆ నలుగురు నిర్మాతలే రూల్ చేస్తున్నారని, థియేటర్స్ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారని చాలా మంది అంటారు. కొంతమంది ఈ విషయంలో వాళ్ళని తిడుతూ ఉంటారు కూడా. అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ దీని గురించి అడగడంతో అల్లు అరవింద్, సురేష్ బా
నరేష్ ఈ ట్వీట్ లో.. ''టికెట్ రేట్లు ఎక్కువ ఉండటంతో జనాలు థియేటర్కు రావట్లేదు అనేది నిజమే కావొచ్చు. కానీ అదొక్కటే కారణం కాదు. ఒకప్పుడు పెప్సి, పాప్కార్న్ రూ.20, రూ.30కే థియేటర్స్ క్యాంటిన్ లలో దొరికేవి. కానీ ఇప్పుడు వాటి ధర రూ.300 అయింది. ఒక కుటుంబం �
ఇటీవల వారానికి ఒక పెద్ద సినిమా అయినా రిలీజ్ అవుతుంది టాలీవుడ్ లో. అయినా కలెక్షన్లు రావట్లేదు. థియేటర్లకు జనాలు రావట్లేదు. ఈ నేపథ్యంలో ఏపీలోని నంద్యాల జిల్లా వెలుగోడులోని రంగా థియేటర్ లో.....