Home » Thiruvananthapuram
కేరళ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పోస్టుమార్టంలో నివేదికలో బాలికను అతి దారుణంగా చిత్రహింసలకు గురిచేసి చంపేశాడని వెల్లడైంది.
ప్రపంచం మొత్తం 9 వ 'అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని' జరుపుకుంటోంది. అనేకమంది యోగా చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో షేర్ చేస్తున్నారు. ఇండియన్ ఆర్మీ సిబ్బంది నీటి అడుగున చేసిన యోగా ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్విట్టర్లో కొన్ని ఫోటోలు షేర్ చేసుకున్నారు. రెండేళ్ల చిన్నారికి అక్షరాభ్యాసం చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే?
‘ఫిఫా వరల్డ్ కప్’లో అర్జెంటినా విక్టరీ సెలబ్రేషన్స్ పలు చోట్ల ఘర్షణలకు దారి తీశాయి. అనేక చోట్ల ఫ్యాన్స్ దాడులకు పాల్పడ్డారు. సామాన్యులతోపాటు పోలీసులపై కూడా దాడి చేశారు. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు.
ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన దైవంగా ప్రసిద్దిచెందిన అనంత పద్మనాభస్వామి ఊరేగింపుకు ప్రత్యేకత ఉంది. అనంత పద్మనాభస్వామి వ్యాహ్యాళికి బయలుదేరారంటే తిరువనంతపురంలో విమానాలు ఐదు గంటలపాటు ఎగరడం మానేసి నేలపైనే ఉండిపోతాయి.
జ్యోతిష్యాన్ని పిచ్చిగా నమ్మిన ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. జ్యోతిష్యుడు మాటలు నమ్మి ప్రియుడిని హత్య చేసింది. చివరికి కటకటాల పాలైంది.
టీ20లలో భారత్ విజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది.
సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ లో భారత బౌలర్లు గర్జించారు. తిరువనంతపురంలో బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై టీమిండియా బౌలర్లు చెలరేగారు. దక్షిణాఫ్రికాను తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు.
వరుస సిరీస్లలో విజయంతో దూకుడు మీదున్న భారత క్రికెట్ జట్టు.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనుంది. కేరళలోని తిరువనంతపురంలో బుధవారం ఈ సిరీస్లో ప్రారంభ మ్యాచ్ జరగనుంది.
రెండు నెలల క్రితం కేరళలో ‘సిట్ ఇన్ ల్యాప్’ వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే చోట కలిసి కూర్చోవడం ఇష్టంలేని స్థానికులు, వాళ్లు కూర్చునే బెంచీని మూడు భాగాలుగా విడగొట్టారు. దీనికి నిరసనగా మూడు బెంచీలపై అబ్బాయిల ఒళ్లో అమ