Home » Thiruvananthapuram
kerlala auto driver suspected to have killed sons, self : భార్యతో గొడవల కారణంగా మానసికంగా కుంగిపోయిన భర్త తన ఇద్దరు పిల్లలను చంపి తాను బలవన్మరణానికి పాల్పడిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. తిరువనంతపురం సమీపంలోని నవయిక్కులమ్ లో నివసించే సఫీర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
Sister Abhaya murder case verdict: కేరళలో 28 ఏళ్ల నాటి నన్ హత్య కేసుకు సంబంధించి తిరువనంతపురం లోని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఫాదర్ థామస్ కొట్టూర్, సిస్టర్ సెఫీలను దోషులుగా తీర్పు చెప్పింది. 1992 మార్చి 27 న , సిస్టర్ అభయ మృత దేహం కొట్టాయంలోని
Dog Tied To Car, Dragged On Road In Kerala : జంతువుల పట్ల కొంతమంది హీనంగా ప్రవర్తిస్తున్నారు. జాలి, దయ అనేది లేకుండా..క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాగే..ఓ వ్యక్తి పెంపుడు కుక్కను దారుణంగా హింసించాడు. కారుకు కట్టి నడి రోడ్డుపై లాక్కెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సో�
Kerala’s quintuplets : కేరళ తిరువనంతపురంలో శనివారం(అక్టోబర్ 24, 2020)న జరిగిన ఓ వివాహం కన్నుల విందుగా కనిపించింది. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ విషయం గురించే ఆసక్తిగా చర్చ జరుగుతుంది. ఒకే వేదికపై ఒకే రోజు ఒకేసారి ముగ్గురు కవలల వివాహం జరగటంతో వేదిక మొత్తం ఆహ�
కరోన వైరస్ భారతదేశాన్ని గడగడలాడిస్తోంది. లక్షలాది సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి తొలుత కేరళ రాష్ట్రంలో పాజిటివ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. కానీ పకడ్బంది చర్యలు తీసుకోవడంతో వైరస్ ను కట్టడి చేయగలిగింది అక్కడి ప్�
నేనున్నాను..కార్మికులకు అండగా అంటున్నాడు Sonu Sood. కరోనా సమయంలో కార్మికులకు అండగా నిలుస్తున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరో సహాయం చేసేందుకు నడుం బిగించాడు. సినిమాల్లో విలన్ పాత్ర పోషించిన ఈ నటుడు..నిజ జీవితంలో హీరో అనిపించుకుంటున్నాడు. సేవలను మరి�
కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు అధికమౌతున్న క్రమంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఎలాగైనా వైరస్ కట్టడి చేసేందుకు పకడ్బంది చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా..‘క్లస్టర్ కేర్’ వ్యూహాన్ని అనుసరించాలని కేరళ నిర్ణయించింది. పాజిటివ్ కేసులు బయటపడుతు�
కేరళ రాష్ట్రంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయ వివాదానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. గత 9 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వివాదంపై 2020, జులై 13వ తేదీ సోమవారం తీర్పునిచ్చింది. ఆలయ మేనేజ్ మెంట్ వివాదంలో Travancore రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పును ప్రకట
9 సంవత్సరాలుగా కొనసాగుతున్న అనంతపద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఆలయ మేనేజ్ మెంట్ వివాదంలో ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పును ప్రకటించింది. రాజకుటుంబానికి ఆలయ పాలనపై
కేరళ రాజధాని తిరువనంతపురంలో 24 గంటలు షాపింగ్ చేసుకోవచ్చు. ఎలాంటి పరిమితిలు ఉండవు. ఇకపై సురక్షితమైన వీధులతో దుకాణాలన్నీ కళకళలాడనున్నాయి. సురక్షితమైన వీధుల్లో వాణిజ్యపరమైన దుకాణాలు దర్శనమివ్వనున్నాయి. అన్ని అనుకున్నట్టుగా ప్రణాళిక ప్రకారం