Home » Thiruvananthapuram
ఓ పాము విషయంలో కథ అడ్డం తిరిగింది. ఇన్నాళ్లూ వేటిని రక్షించడానికి కష్టపడ్డాడో.. ఇప్పుడు ఆ పాము కాటుతోనే అతను పేషెంట్ అయ్యాడు.
అవును..షాహిన్బాగ్లో కూర్చొంటే..రూ. 1000తో పాటు బిర్యానీ, టీ, మిల్క్, అప్పుడప్పుడు స్వీట్స్ కూడా ఇస్తారు. అని వచ్చిన మెయిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది నిజమని కొంతమంది అంటున్నారు..మరికొంతమంది మాత్రం..బూటకమని వెల్లడిస్తున్నారు. తప్పుడు
మహిళలు, యువతులు అర్థరాత్రి కాదు కదా పట్టపగలు కూడా బైటకు రావాలంటే భయపడాల్సిన దుస్థితిలో ప్రస్తుత సమాజం ఉంది. కానీ కేరళ తిరువనంతపురంలో మహిళలు, యువతులు, బాలికలతో సహా అర్థరాత్రి సమయంలో బైటకొచ్చారు. ధైర్యంగా ‘నైట్ వాక్’ చేశారు. మహిళలపై జరుగుతు
జైల్లో ఉండే ఖైదీలతో షేవింగ్, మసాజ్..మెనీక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్ చేయించుకోవాలనుకుంటున్నారా? అమ్మో ఖైదీలతో ఇటువంటి సేవలా? వద్దు బాబోయ్ అని భయపడొద్దు. ఎందుకంటే ఖైదీలు చేసే ఈ సేవలు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. బైట షేవింగ్ చేయించుకోవాల�
విండీస్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండింయా బోణీ కొట్టింది. ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో ఆడుతూ పాడుతూ విక్టరీ కొట్టింది. విండీస్ భారీ విజయ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచినప్పటికీ.. కోహ్లీసేన మరో ఎనిమిది బంతులుండగానే… ఆరు వికెట్ల తేడాత�
కార్తీక మాసం సందర్భంగా ఓం నమశ్శివాయ.. అంటూ శివనామస్మరణతో శివాలయాలన్నీ మారు మ్రోగుతున్నాయి. కార్తీక మాసంలో సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ సందర్భంగా తిరువనంతపురంలోని చెంకల్ పంచాయతీలో ప్రతిష్ఠించిన మహా శివలింగానికి కార్తీక సోమవారం నాడ�
హైదరాబాద్ నగరం శంషాబాద్ లోని శ్రీరామనగరంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి తిరు నక్షత్ర మహోతవ్సం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు భారీగా హాజరయ్యారు. కమలానంద భారతి స్వామి,విశ్వేశ తీర్థ స్వామి, విజయానంద స్వామి, శఠగోప రామన�
కువైట్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ విమానం మలయాళి టెక్నిషియన్ ప్రాణం తీసింది. గ్రౌండ్ స్టాప్ వర్కింగ్ చేస్తున్న టెక్నిషియన్ ను బోయింగ్ 777-300 ఈఆర్ విమానం కొంతదూరం ఈడ్చుకెళ్లింది.
తిరువనంతపురం: చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే అంటూ శబరిమలలోకి ప్రవేశించిన కనకదుర్గ అత్తింటివారు ఆమెను ఇంట్లో నుంచి గెంటేశారు. అయ్యప్ప ఆలయంలోకి అడుగుపెట్టినందుకు కనకదుర్గ అత్త ఆమెపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకం
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్త్రీ-పురుష సమానత్వం చాటి చెప్పేందుకు మహిళలతో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. స్త్రీ-పురుష సమానత్వం, సామాజిక సంస్కరణలపై ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ‘‘వనితా మత�