Home » thunderstorms
Rains: అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయిగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ‘మాండౌస్’అని పేరు పెట్టారు. ఈ మాండౌస్ తుఫాను ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని..పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ తుఫ�
ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని తెలిపింది.
తమిళనాడు భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. కుండపోత వర్షాలకు చెన్నై మహానగరం నీట మునిగింది. మరో రెండు రోజుల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వర్షం పడేటప్పుడు మెరుపు మెరుస్తుంది.. ఆ తర్వాత ఒక్కసారిగా పెళ్లుమనే శబ్దంతో ఉరుములు సంభవిస్తుంటాయి. వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు రావడం సర్వసాధారణమే.. కానీ, అకస్మాత్తుగా పిడుగులు పడితే ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే.
Hyderabad Rains Be Alert two days : హైదరాబాద్లో వరుణుడు సెకండ్ ఇన్సింగ్ మొదలుపెట్టాడు. గత వర్షం బీభత్సం, విధ్వంసాన్ని మర్చిపోయేలోపే.. మళ్లీ వానలు దంచి కొడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందన్న వాతావరణశాఖ… ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. భాగ�
వర్షాలు పడేటప్పుడు… ఆకాశంలో ఉరుములు.. మెరుపులు, పిడుగులు పడడం సహజం. భారీ శబ్దాలతో ఉరుములు.. కళ్లు మిరిమిట్లు గొలిపే కాంతితో మెరుపులు మెరుస్తూ ఉంటాయి. ఇక పిడుగులు ఎక్కడ పడితే.. అక్కడ కాలి బూడిదవ్వడం ఖాయం. ఫ్లోరిడాలో మాత్రం అందుకు భిన్నంగా జర
వడగళ్లు, పిడుగులు, ఈదురుగాలులు.. తెలంగాణవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిశాయి. హైదరాబాద్లో పలుచోట్ల జల్ల�
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, వడగళ్ల వానలు అన్నదాతలను ఇబ్బంది పెడుతున్నాయి. అకాల వర్షాలతో రైతాంగం అతలాకుతలం అవుతుండగా.. కోత దశలో ఉన్న పంటలు నాశనం అవుతున్నాయి. మరోవైపు పంటలతో పాటు ప్రాణ నష్టం కూడా వాటిల్లుతుంది. అకాల వర్షాలు, పిడుగులు కార�