-
Home » Tight security
Tight security
Chandrababu Naidu: నేడు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన.. భారీగా భద్రత
November 9, 2024 / 07:48 AM ISTశ్రీశైలం అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలు జల్లెడ పడుతున్నాయి.
కట్టుదిట్టమైన భద్రత మధ్య 170 నగరాల్లో నీట్ పీజీ పరీక్ష విజయవంతం..!
August 11, 2024 / 09:38 PM ISTNEET PG 2024 Exam : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ద్వారా నిర్వహించే ఈ పరీక్ష 416 కేంద్రాలలో రెండు షిఫ్టులలో జరిగింది.
మరోసారి తెరపైకి రైతు ఉద్యమం.. ఢిల్లీ - హర్యానా సరిహద్దుల్లో పటిష్ఠ భద్రత
February 11, 2024 / 02:48 PM ISTఢిల్లీ, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈనెల 13న ఛలో ఢిల్లీకి రైతులు పిలుపునివ్వడంతో వారిని అడ్డుకునేందుకు...
మూడంచెల సెక్యూరిటీ, చిన్న పిల్లలకు జియో ట్యాగింగ్.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత
October 18, 2023 / 12:18 AM ISTతిరుమలలో 32 పార్కింగ్ ప్రాంతాల్లో 15వేల వాహనాలు పట్టే విధంగా పార్కింగ్ ఏర్పాటు. తిరుమల మాఢ వీధి గ్యాలరీలో లక్ష 20 వేల మందికి మాత్రమే సామర్థ్యం. Tirumala
G20 Summit Delhi: భద్రతావలయంలో ఢిల్లీ.. G20 సమావేశాల సందర్భంగా రెండు రోజులు సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు
September 9, 2023 / 11:09 AM ISTసెంట్రల్ ఢిల్లీలో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మార్కెట్లు, మద్యం దుకాణాలు, ఆన్లైన్ ఫుడ్ డెలివరీలపై ఆంక్షలు విధించడంతో అవన్నీ మూతపడ్డాయి.
I-Day celebration:స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న ఎర్రకోట.. పటిష్ట భద్రత ఏర్పాటు
August 13, 2022 / 03:57 PM ISTఢిల్లీలో జరగబోయే స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబవుతోంది. ఎర్రకోట వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ వేడుకలకు హాజరవుతారు.
పార్టీలకు EVMల భయం : రంగంలో ప్రైవేటు సైన్యం
April 14, 2019 / 01:59 AM ISTTDP, YSRCP పార్టీలకు EVMల భయం పట్టుకుంది. ఎన్నికల్లో ఓటర్లు తమవైపే ఉన్నారంటున్న రెండు పార్టీలు.. ఈవీఎంలను కాపాడుకునే పనిలో పడ్డాయి. ప్రైవేటు సైన్యాన్ని రంగంలోకి దించబోతున్నాయి. కేంద్ర బలగాలతోపాటు.. ప్రత్యేక టీమ్లతో పహారా…
ప్రజా తీర్పు ఈవీఎంలో నిక్షిప్తం : టైట్ సెక్యూరిటీ
April 12, 2019 / 01:25 PM ISTతెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ప్రజా తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది.
హైజాక్ వార్నింగ్ కాల్ : ఎయిర్పోర్టుల్లో హై అలర్ట్
February 24, 2019 / 05:39 AM ISTభారత్లోని ఎయిర్పోర్టులన్నింటిలో హై అలర్ట్ విధించారు. ఎయిరిండియా విమానం హైజాక్ చేయనున్నారనే బెదిరింపు వార్తలతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఐఎస్ఎఫ్ దళాలు
56 ఏళ్ల తర్వాత మళ్లీ ఏపీకి హైకోర్టు : ఏపీ సీజే
January 1, 2019 / 09:05 AM ISTవిజయవాడ : ఏపీకి హైకోర్టు రావడం ఓ చారిత్ర ఘట్టమని హైకోర్టు చీఫ్ జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ తెలిపారు. చరిత్ర పునరావృతం అవుతోందన్నారు. ఏపీ హైకోర్టు తొలి తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా సి.ప్రవీణ్…