Home » Tight security
శ్రీశైలం అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలు జల్లెడ పడుతున్నాయి.
NEET PG 2024 Exam : నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ద్వారా నిర్వహించే ఈ పరీక్ష 416 కేంద్రాలలో రెండు షిఫ్టులలో జరిగింది.
ఢిల్లీ, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈనెల 13న ఛలో ఢిల్లీకి రైతులు పిలుపునివ్వడంతో వారిని అడ్డుకునేందుకు...
తిరుమలలో 32 పార్కింగ్ ప్రాంతాల్లో 15వేల వాహనాలు పట్టే విధంగా పార్కింగ్ ఏర్పాటు. తిరుమల మాఢ వీధి గ్యాలరీలో లక్ష 20 వేల మందికి మాత్రమే సామర్థ్యం. Tirumala
సెంట్రల్ ఢిల్లీలో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మార్కెట్లు, మద్యం దుకాణాలు, ఆన్లైన్ ఫుడ్ డెలివరీలపై ఆంక్షలు విధించడంతో అవన్నీ మూతపడ్డాయి.
ఢిల్లీలో జరగబోయే స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబవుతోంది. ఎర్రకోట వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ వేడుకలకు హాజరవుతారు.
TDP, YSRCP పార్టీలకు EVMల భయం పట్టుకుంది. ఎన్నికల్లో ఓటర్లు తమవైపే ఉన్నారంటున్న రెండు పార్టీలు.. ఈవీఎంలను కాపాడుకునే పనిలో పడ్డాయి. ప్రైవేటు సైన్యాన్ని రంగంలోకి దించబోతున్నాయి. కేంద్ర బలగాలతోపాటు.. ప్రత్యేక టీమ్లతో పహారా కాయబోతున్నాయి. ఈవీఎంల మొ�
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ప్రజా తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది.
భారత్లోని ఎయిర్పోర్టులన్నింటిలో హై అలర్ట్ విధించారు. ఎయిరిండియా విమానం హైజాక్ చేయనున్నారనే బెదిరింపు వార్తలతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఐఎస్ఎఫ్ దళాలు
విజయవాడ : ఏపీకి హైకోర్టు రావడం ఓ చారిత్ర ఘట్టమని హైకోర్టు చీఫ్ జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ తెలిపారు. చరిత్ర పునరావృతం అవుతోందన్నారు. ఏపీ హైకోర్టు తొలి తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా సి.ప్రవీణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ ప్రవీణ్ �