Home » Tirumala Laddu controversy
వరద సాయానికి సంబంధించిన నిధులను పెంచాలని కేంద్రాన్ని కోరారు చంద్రబాబు.
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలి. ఆర్భాటం, అనవసర వ్యయం వద్దు అని చంద్రబాబు టీటీడీ అధికారులకు సూచించారు.
అప్పటి శాంపిల్స్ ఏవైనా భద్రపరిచారా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. ఉపయోగించిన నాలుగు ట్యాంకర్లలో కూడా ఈ విధమైన కల్తీ జరిగిందా? లేదా?
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాఫ్తునకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందా? కల్తీ నెయ్యితో వాటిని తయారు చేశారా? వాటిని వినియోగించారా? ఇటువంటి అంశాలపై దర్యాఫ్తు కోరుతున్నారు సుబ్రహ్మణ్య స్వామి, వైవీ సుబ్బారెడ్డి, ఇతర పిటిషనర్లు.
ఈ కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్లబోతోంది, ఎవరెవరిని విచారించబోతోంది, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నది..
ఏఆర్ డెయిరీ ఫుడ్ సంస్థను పరిశీలించనున్నారు. లడ్డూ తయారీ ముడి సరుకులపై ఆరా తీయనున్నారు.
దేవుడి ప్రసాదం విషయంలో అలా చేయడం మహా పాపం. అంత సెంటిమెంట్ గా భావించే లడ్డూ ప్రసాదాన్ని అలా చేసిన వారిని వదలొద్దు.
ఈ కేసు విషయంలో ఎలా ముందుకెళ్లాలి? ఎలాంటి ఆధారాలు సేకరించవచ్చు? ఎవరెవరిని విచారించవచ్చు? ఏయే ప్రాంతాలకు వెళ్లవచ్చు?..
ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించారు. మంచి పనులు చేయండి. కుట్ర రాజకీయాలు చేయకండి. ప్రతి నిమిషం ప్రజల గురించి మాట్లాడండి.