Home » Tirumala Temple
మే 24న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేయనున్నారని భక్తులు గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
సర్వదర్శనం టోకెన్ల జారీ కొనసాగుతుండడంతో ఇటీవలి కాలంలో స్వామి వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగింది. ఈక్రమంలోనే శుక్ర, శనివారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తులకు శుభవార్త. మరమ్మతుల కారణంగా గత 6 నెలలుగా మూతపడ్డ శ్రీవారి మెట్టు నడక మార్గం గురువారం నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు భక్తులుతో నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి 25 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు
రోజా బాలకృష్ణతో కలిసి నటించిన భైరవద్విపం చిత్రం 28 ఏళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా చిత్ర విశేషాలను రోజా గుర్తు చేసుకున్నారు.
టోకెన్ల కౌంటర్ వద్ద, అలిపిరి వద్ద భారీగా రద్దీ ఏర్పడింది. వందల సంఖ్యలో వాహనాలు కొండపైకి వెళ్లేందుకు వేచి చూస్తున్నాయి...
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. టికెట్లను మార్చి 20న ఆన్లైన్లో
తిరుపతి వెంకన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. కరోనా వైరస్ ఉధృతి తగ్గడంతో.. టీటీడీ టికెట్లు భారీగా విడుదల చేస్తోంది. అలా దాదాపు రెండేళ్ల తర్వాత తిరుపతిలో భక్తుల రద్దీ అమాంతంగా....
ఫిబ్రవరి 16న తిరుమల కొండపై ఆకాశగంగలో అంజనా దేవి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ చేయనున్నట్లు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి నెల రోజుల్లో జరుగనున్న విశేష ఉత్సవాల వివరాలను ప్రకటన రూపంలో వివరించారు.