Home » Tirumala Temple
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం (జూలై 13) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా వేడుకను నిర్వహించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం 11 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతించనున్నారు.
తెలంగాణకు చేతులెత్తి దండం పెడుతున్నా..నీటిని విద్యుత్ తయారీకి వాడుకుని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని మహిళలకు అన్యాయం చేయొద్దన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలవివాదం ఏర్పడడం బాధాకరంగా అభివర్ణించ�
Vaikunta dwara darshan at Tirumala temple : వైకుంఠ ఏకాదశికి తిరుమల కొండ ముస్తాబైంది. తొలిసారిగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగనున్న నేపథ్యంలో టీటీడీ (TTD) విద్యుత్శాఖ విభాగం అద్భుతమైన లైటింగ్ ఏర్పాట్లు చేసింది. 2020, డిసెంబర్ 24వ తేదీ గురువారం ఉదయం నుంచి ఆరు టన్�
Tirumala Tirupati Devasthanams : ఏపీ సీఎం జగన్… తన ఢిల్లీ పర్యటన ముగించుకుని 2020, సెప్టెంబర్ 23వ తేదీ బుధవారం తిరుమలకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా తిరుమలకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రేణిగుంట విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారు. అక�
TTD Chairman YV Subba Reddy : తిరుమల కొండపై అన్యమతస్తుల డిక్లరేషన్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. డిక్లరేషన్ అవసరం లేదంటూ టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి కారణమవుతోంది. వెంకన్నపై భక్తి ఉంటే చాలు, ఇక డిక్లరేషన్ ఎందుకన�
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతీ విషయంలోనే ప్రత్యేకమే. ఏడుకొండలపై కొలువైన వెంకన్న వచ్చే కానుకల ఆ ప్రత్యేకత ఎప్పుడూ కనిపిస్తునే ఉంటుంది. భక్తులను ఆశ్చర్యానందంలో ముంచివేస్తునే ఉంటుంది. తాజాగా ఓ భక్తుడు శ్రీవారికి
కరోనాపై ఏపీ పోరాటం చేస్తోంది.. రాష్ట్రంలో ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పూర్తిస్థాయిలో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కరోనాను కట్టిడి చేసేందుకు ఎప్పటికప్పుడూ వైరస్ బాధితులను గుర్తించేందుకు లోతుగా పర్యవేక్షిస్తోంది. విదేశాల న�
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవలకు సంబంధించిన ఏప్రిల్ నెలలో లభించే టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం ఆన్లైన్లో విడుదల చేసింది. 65,280 ఆర్జిత సేవా టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. ఆన్లైన్ డిప్ విధానంల�
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలిరోజున జరిగే ఉత్సవం ‘ధ్వజారోహణం’. ఆరోజు ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాల సేవలు జరిగాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయ సన�
టీటీడీ నూతన ధర్మకర్తల మండలి సభ్యులు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. బంగారువాకిలి చెంత సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం అన్నమయ్య భవన్లో చైర్మన్ �