Home » tirupati district
శ్రీవారి భక్తులు పుంగనూరు నుంచి తిరుమలకు రోడ్డు పక్కన కాలినడకన వెళ్తుండగా.. మదనపల్లె నుంచి తిరుపతికి వైద్యం కోసం ..
వివిధ పార్టీల నాయకులు, సంస్థలు, ప్రజలు సహకరించాలని కోరారు.
మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ.. తల్లీబిడ్డ ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ఆమడూరులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
మా కార్యకర్తలను పరామర్శించేందుకు వెళుతున్న నన్ను అడ్డగిస్తున్నారని ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో రోడ్లు నెత్తురోడాయి.. వేరువేరు ఘటనల్లో జరిగిన ప్రమాదాల్లో పది మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. రెండు ప్రమాదాల్లో నలుగురు చొప్పున మరణించగా.. మరో ప్రమాదం ఇద్దరు మృతిచెందారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నివురుగప్పిన నిప్పులా గ్రామంలో పరిస్థితి ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతుంది.
తిరుపతిలోని వరదయ్యపాలెం మండలం కాంబాకం గ్రామంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బుల కోసం ఓ మహిళ చిన్నపిల్లాడ్ని అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం గ్రామంలో చోటు చేసుకుంది. జ్యోతి కుమార్ యాదవ్ అనే యువకుడు బెంగళూరులో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
తిరుపతి జిల్లాలో సాప్ట్వేర్ ఇంజనీర్ నాగరాజు హత్యకేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నిందితులుగా భావిస్తున్న చాణిక్య ప్రతాప్తో పాటు గోపీనాథ్ రెడ్డి, రూపంజయపై కేసు నమోదు చేశారు. రుపుంజయను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్�
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సీఐ అంజూ యాదవ్ దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు మరోసారి వెల్లువెత్తాయి. శుక్రవారం రాత్రి ఓ మహిళతో సీఐ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది.