-
Home » tirupati district
tirupati district
సిద్దార్థ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. బాబోయ్.. కాళ్లతో తంతూ చితకబాదారు.. వీడియో వైరల్.. చివరిలో బిగ్ ట్విస్ట్..
Ragging incidents : పుత్తూరులోని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ఓ మైనర్ విద్యార్థిని ప్రేమ వ్యవహారం విద్యార్థుల మధ్య గొడవకు కారణమైంది.
తిరుపతి జిల్లాలో విషాదం.. శ్రీవారి భక్తులపైకి దూసుకెళ్లిన 108 వాహనం
శ్రీవారి భక్తులు పుంగనూరు నుంచి తిరుమలకు రోడ్డు పక్కన కాలినడకన వెళ్తుండగా.. మదనపల్లె నుంచి తిరుపతికి వైద్యం కోసం ..
జగన్ తిరుపతి టూర్ ఎఫెక్ట్.. జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు..
వివిధ పార్టీల నాయకులు, సంస్థలు, ప్రజలు సహకరించాలని కోరారు.
అయ్యో పాపం.. ఎంత విషాదం.. తల్లీబిడ్డ ప్రాణాలను బలిగొన్న లారీ
మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ.. తల్లీబిడ్డ ప్రాణాలను బలిగొన్న విషాద ఘటన తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ఆమడూరులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
బీజేపీలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఎంపీ మిథున్ రెడ్డి
మా కార్యకర్తలను పరామర్శించేందుకు వెళుతున్న నన్ను అడ్డగిస్తున్నారని ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో నెత్తురోడిన రహదారులు.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పదిమంది మృతి .. దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన చంద్రబాబు
ఏపీలో రోడ్లు నెత్తురోడాయి.. వేరువేరు ఘటనల్లో జరిగిన ప్రమాదాల్లో పది మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. రెండు ప్రమాదాల్లో నలుగురు చొప్పున మరణించగా.. మరో ప్రమాదం ఇద్దరు మృతిచెందారు.
చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లిలో టెన్షన్ టెన్షన్.. నివురుగప్పిన నిప్పులా గ్రామంలో పరిస్థితి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నివురుగప్పిన నిప్పులా గ్రామంలో పరిస్థితి ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతుంది.
డబ్బుల కోసం కిడ్నాపర్స్తో చేతులు కలిపి 8 ఏళ్ల మేనల్లుడిని హత్య చేసిన మహిళ
తిరుపతిలోని వరదయ్యపాలెం మండలం కాంబాకం గ్రామంలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. డబ్బుల కోసం ఓ మహిళ చిన్నపిల్లాడ్ని అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ గుండెపోటుతో క్రికెట్ అభిమాని మృతి
తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం గ్రామంలో చోటు చేసుకుంది. జ్యోతి కుమార్ యాదవ్ అనే యువకుడు బెంగళూరులో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.
Tirupati Software Engineer: సాప్ట్వేర్ ఇంజనీర్ నాగరాజు హత్య కేసులో కీలక ములుపు.. ముగ్గురిపై కేసు నమోదు
తిరుపతి జిల్లాలో సాప్ట్వేర్ ఇంజనీర్ నాగరాజు హత్యకేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నిందితులుగా భావిస్తున్న చాణిక్య ప్రతాప్తో పాటు గోపీనాథ్ రెడ్డి, రూపంజయపై కేసు నమోదు చేశారు. రుపుంజయను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్�