Home » Tirupati Stampede
రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ అధికారులు ఇప్పటికే దృష్టి సారించారు.
టీటీడీలో తొక్కిసలాట జరిగి, భక్తులు ప్రాణాలు కోల్పోవడం అన్నది సాధారణ విషయం కాదని జగన్ చెప్పారు.
జగన్ పర్యటనలో చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టాలంటూ బాధితులకు డబ్బులు ఇచ్చారని ఆరోపిస్తోంది టీడీపీ.
మిగిలిన వారం రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగించాలా? లేదా? అన్నదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం..
డిక్లరేషన్ ఇవ్వకుండా అహంకారంతో వ్యవహరించిన జగన్ వెంకటేశ్వరస్వామి గురించి మాట్లాడడం సిగ్గుచేటని తెలిపారు.
Anam RamNarayana Reddy: రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్న ఈ సమయంలో తిరుపతి సంఘటన అందరినీ కలచివేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
Pawan Kalyan: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక విజ్ఞప్తి చేశారు.
TTD: తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ అధికారులు శుక్రవారం ఉదయం వైకుంఠ ద్వార దర్శనం చేయించారు.
తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అన్నారు చంద్రబాబు.
డిప్యూటీ సీఎం హోదాలో మేము బాధ్యతలు తప్పించుకోవడం లేదు. మేము పూర్తి బాధ్యత తీసుకుంటాం.