Home » Tirupati
మద్యం మత్తులో స్నేహితుల మధ్య గొడవ జరిగింది. హోటల్ ముందే యువకుణ్ణి మద్యం సీసాలతో సహచర యువకులు పొడిచి చంపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యక్షంగా వీక్షించిన, తాకిన అనుభూతి కలిగేలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ క్యాలెండర్లను ముద్రించినట్టు టీటీడీచైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు
టీటీడీ గురించి ప్రముఖ తెలుగు దినపత్రికపై వంద కోట్ల రూపాయలకు వేసిన పరువు నష్టం దావా కేసును ఆయన టీటీడీ తరుఫున వాదించనున్నారు.
తిరుపతిలో స్థానికుల కోసం 5 ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటుచేసి రోజుకు 5 వేలు చొప్పున మొత్తం 50 వేల టోకెన్లు కేటాయిస్తామని, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో స్థానిక భక్తులకు మాత్రమే
జనవరి 2022 నెలకు సంబంధించి శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్లను డిసెంబర్ 27న ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
నూతన సంవత్సరం, సంక్రాంతి పండగలలో ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని దక్షిణమధ్యరైల్వే జనవరిలో ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటనలో తెలిపింది.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని..
తిరుపతిలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు.. చెత్తకాగితాలు ఏరుకొని జీవనం సాగించే ఆర్ముగం రాత్రి రోడ్డుపక్కనే ఫుట్ పాత్పై నిద్రిస్తాడు. రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు
ఆంధ్రప్రదేశ్లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి ఈ నెల 12న తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళకు వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా అని తెలిసింది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయాస్తమాన సేవా టికెట్లను టీటీడీ త్వరలో విడుదల చేయనుంది.