Tirupati

    హిందువులకు మాత్రమే అమ్మాలి, టీటీడీ ఆస్తులపై హైకోర్టు కీలక ఆదేశాలు

    February 25, 2021 / 04:02 PM IST

    highcourt key orders for ttd on assets: టీటీడీ ఆస్తులకు సంబంధించి ఆన్ లైన్ లో పొందుపరిచిన వివరాలను అఫిడవిట్ రూపంలో ఐదు రోజుల్లోగా సమర్పించాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. అలాగే టీటీడీ ఆస్తుల పరిరక్షణకు కమిటీ తీసుకున్న చర్యలపై అఫిడవిట్ రూపంలో తెలపాలంది. టీటీడీ

    తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ కానుక, 2 కోట్ల విలువైన శంఖు చక్రాలు విరాళం

    February 24, 2021 / 10:19 AM IST

    devotee gifts gold shanku chakras to tirumala srivaru: కలియుగ దైవం, తిరుమలలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామి వారికి తమిళనాడుకి చెందిన భక్తుడు తంగదొరై భారీ కానుక సమర్పించాడు. బంగారు శంఖు, చక్రాలను విరాళంగా ఇచ్చాడు. వాటి విలువ 2కోట్లు. 3.5 కిలోల బంగారంతో స్వామివారికి శంఖు చక్ర�

    తిరుపతికి సీఎం జగన్, దక్షిణాదిలోకి తొలిసారిగా అడుగుపెడుతున్న కాగడా

    February 18, 2021 / 10:49 AM IST

    cm jagan tirupati tour: సీఎం జగన్ నేడు (ఫిబ్రవరి 18,2021) తిరుపతిలో పర్యటించనున్నారు. సాయంత్రం ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న ఆర్మీ అధికారి మేజర్ జనరల్ సీ వేణుగోపాల్‌ను సీఎం జగన్ సత్కరించ

    తిరుపతి ఉపపోరులో నిలిచేది బీజేపీ అభ్యర్ధేనా?

    February 12, 2021 / 07:26 AM IST

    Tirupati by-elections : ఏపీలో వరుస ఎన్నికలు టెన్షన్ రేపుతున్నాయి. తిరుపతి ఎన్నికల కోసం ఇప్పటికే టీడీపీ, వైసీపీలు అభ్యర్ధులను సిద్ధం చేయగా.. బీజేపీ-జనసేన కూటమి మాత్రం ప్రకటించలేదు. మరి ఆ రెండు మిత్రపక్షాల్లో ఏ పార్టీకి ఛాన్స్ వస్తుంది? బీజేపీనే తిరుపతి ఉపపో

    అమిత్ షాతో మరోసారి మాట్లాడి తిరుపతిలో పోటీపై ప్రకటిస్తాం: పవన్ కళ్యాణ్

    February 10, 2021 / 07:42 PM IST

    హస్తిన పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్.. కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చెయ్యొద్దని ఈ సంధర్భంగా వినతిపత్రం ఇచ్చిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితి�

    శ్రీవారి భక్తులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్

    February 4, 2021 / 05:10 PM IST

    ap rtc good news for srivari devotees: తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు రూ.300 శీఘ్రదర్శనం టికెట్లను పొందే అవకాశం కల్పించింది ఆర్టీసీ. రోజుకు వెయ్యి శ్రీవారి దర్శనం టికెట

    నేను రిటైర్ అవుతున్నా, పంచాయతీ ఎన్నికల వేళ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు

    February 4, 2021 / 11:51 AM IST

    nimmagadda ramesh kumar retirement: ఏపీ పంచాయతీ ఎన్నికల వేళ ఏపీ ఎస్ఈసీ(స్టేట్ ఎలక్షన్ కమిషనర్) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్చి 31న నేను రిటైర్ అవుతున్నా అని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడటమే అధికార

    మాజీ సీఎం బంధువు హత్య కేసులో మలుపు, తిరుపతిలో ఉరేసుకున్నాడు

    February 2, 2021 / 11:45 AM IST

    karnataka former cm dharam singh relative death case: కర్ణాటక మాజీ సీఎం ధరంసింగ్ బంధువు సిద్ధార్థ్ దేవేందర్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించగా, విషయం తెలిసిన నిందితులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఒకరు తీవ్ర గాయాల�

    కోలార్ లో రూ. 50 లక్షల విలువైన ఎర్ర చందనం స్వాధీనం

    February 1, 2021 / 04:36 PM IST

    Tirupati task force police arrest 5 men in kolar, for red sandalwood smugglingతిరుమలలోని శేషాచలం అడవులనుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనం దుంగలను తిరుపతి టాస్క్ పోరక్స్ పోలీసులు కర్ణాటక రాష్ట్రం కోలార్ వద్ద పట్టుకున్నారు. తిరుమల కొండల్లోంచి ఎర్ర చందనం దుంగలను ఇన్నోవాలో తరలిస్తున్నా�

    గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్ల నియామకం, ఎస్ఈసీ ఆదేశాలు

    January 31, 2021 / 08:59 PM IST

    Collectors of Guntur and Chittoor : గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్ల విషయంలో వివాదానికి తెరపడింది. వారిని నియమిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 2021, జనవరి 31వ తేదీ ఆదివారం సాయంత్రం సీఎస్ కు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమ�

10TV Telugu News