Home » Tirupati
Mayor of Visakhapatnam, Tirupati : మున్సిపల్ ఎన్నికల్లో విజయదుందుబి మోగించిన వైసీపీ మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపికలో బిజీ అయింది. విశాఖ మేయర్గా వంశీకృష్ణ శ్రీనివాస్ పేరును పరిశీలిస్తోంది వైసీపీ అధిష్టానం. వంశీకృష్ణ 21వ వార్డు నుంచి 2 వేల 275 ఓట్ల మెజారిటీతో గెల�
టీటీడీకి 300 కోట్ల రూపాయల విరాళం వెనుక ఎన్నో ట్విస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై 10టీవీ చేసిన పరిశోధనలో మరెన్నో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
Udveg Infra : టీటీడీకి 300 కోట్ల విరాళం ఇచ్చేంత స్తోమత ముంబైకి చెందిన ఉద్వేగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఉందా.. అనే అంశంపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలపై టీటీడీ ఛైర్మన్ స్పందించారు. ఉద్వేగ్ ఇన్ఫ్రా ఆర్ధిక స్ధితిగతులపై ఆరా తీయాలని విజిలెన్స్ డిపార్ట్మెం�
Tirupati Lok Sabha : తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఉంటాడా ? లేక జనసేన క్యాండిడేట్ ఉంటాడా ? అనే ఉత్కంఠకు తెరపడింది. పోటీపై ఇరు పార్టీలు స్పష్టతనిచ్చాయి. ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఉండనున్నారు. ఈ ఎన్నికపై జనసేన అధినేత పవన్ తో బీజేపీ రాష�
తిరుమల తిరుపతి దేవస్థానికి(టీటీడీ) ఓ భక్తుడు భారీ విరాళం ప్రకటించాడు. ముంబైకి చెందిన సంజయ్ సింగ్ అనే శ్రీవారి భక్తుడు దాదాపు రూ.300 కోట్లతో 300 పడకల ఆసుపత్రిని నిర్మించి అప్పగించేందుకు ముందుకొచ్చాడు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డ�
తిరుపతి ఆలయ నిర్వహణను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించేందుకు పోరాడుతామని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. తమిళనాడులోని సబానాయకర్ ఆలయం నిర్వహణను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించామని తెలిపారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా లాక్ డౌన్ సడలింపులు తర్వాత 6వేల మంది భక్తులతో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన దర్శనాలు, ఇప్పటికీ 57వేలకు చేరుకున్నాయి. త్వరలోనే సర్వదర్శనం భక్తుల సంఖ్యను పెంచడానికి టీటీడీ సమా�
minister peddi reddy fires on chandrababu naidu: ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబు తీరుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తిరు
Chandrababu Airport :రేణిగుంట విమానాశ్రయంలో..టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన కొనసాగుతోంది. తనను బయటకు వెళ్లేందుకు అనుమతించాలంటూ..ఆయన నిరసన కొనసాగిస్తున్నారు. ఇందుకు పోలీసులు అనుమతించడం లేదు. దీంతో ఆయన విమానాశ్రయంలోని..వీఐపీ రేంజ్ వద్ద….నేలపైనే కూర్చొని
amit shah tirupati tour cancel: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దైంది. మార్చి 4, 5 తేదీల్లో అమిత్ షా తిరుపతిలో పర్యటించాల్సి ఉంది. 4వ తేదీన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండళ్ల సమావేశంలో పాల్గొనాలని షా భావించారు. 5న బీజేపీ, జనసేన సమావేశంలోనూ పాల్గొనాల్స