Home » Tirupati
తిరుమల శ్రీవారి భక్తులపై కరోనా ఎఫెక్ట్ పడింది. కొండపై మళ్లీ రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టీటీడీ అలర్ట్ అయ్యింది. మరోసారి కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. అంతేకాదు శ్రీవారి దర్శనాల విషయంలోనూ కండీషన్ పెట్టింది.
ఏపీలోని తిరుపతిలో ఉన్న ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి.. ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి స్టార్ట్ అయ్యింది. తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ, ఏపీలోని తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ ఉప ఎన్నికలకు ఇవాళ(23 మార్చి 2021) నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు అధికారులు. మార్చి 30వ తేదీ వరకు నామినేషన్లు వేస
ఏపీలో వరుస ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయాలతో జోరు మీదున్న వైసీపీ.. ఇప్పుడు తిరుపతి లోక్ సభ స్థానంపై ఫోకస్ పెట్టింది.
తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఒక్క రోజే అక్షరాల రూ.5కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికపై వైసీపీ దృష్టి సారించింది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడమే భాగంగా పావులు కదుపుతోంది.
7 PM News : – 1. ఆధిక్యంలో సురభీ వాణీదేవి :- మహబూబ్నగర్ -హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో రౌండ్ ముగిసే వరకు టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. సమీప అభ్యర్థి రామచందర్ర�
Elections in Telugu States: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం.. ఏపీలో తిరుపతి, తెలంగాణలో సాగర్ ఉప ఎన్నికకు నగారా మోగింది.. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహాలం ప్రారంభం కాబోతుంది. తిరుపతి లోక్సభ, నాగార్జున సా�
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థిని ఖరారు చేశారు. డా.గురుమూర్తి పేరును సీఎం జగన్ ఖరారు చేశారు.