Home » Tiruvuru
ఇద్దరు నేతల నుంచి వివరణ తీసుకున్న క్రమశిక్షణ కమిటీ.. నేతల వివరణతో పాటు స్థానిక పరిస్థితులపైనా ముఖ్యమంత్రికి నివేదిక అందజేశారు.
నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. కొలికపూడి వ్యవహారం తిరువూరులోనే కాదు..రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.
ఒకరినొకరు కోవర్టులు అంటూ దుమ్మెత్తిపోసుకోవడంతో ఇష్యూ పెద్దది అయింది. దీంతో టీడీపీ అధిష్టానం సీరియస్ అయి..అటు ఎంపీ కేశినేని చిన్నిని..ఇటు ఎమ్మెల్యే కొలికపూడిని
నిజం గెలవాలి, నిజమే గెలవాలి అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మొబైల్ స్టేటస్ పెట్టారు.
వైసీపీ నాయకులతో అంటకాగితే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఊరుకునే పరిస్థితి లేదు.
ఇద్దరినీ పార్టీ ఆఫీస్ కు పిలిచారు. ఇరువురితో టీడీపీ అధిష్ఠానం భేటీ కానుంది.
ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఆరోపణలను రమేశ్రెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నారు.
పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలను బహిరంగ సభల్లో ప్రస్తావించి..పార్టీ కంటే తానే సుప్రీం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్ రాముడిలా వదిలిన బాణమే నేను.. నేను ఏనుగు లాంటివాడిని కుక్కలు ఎన్నో మొరుగుతాయి ఐ డోంట్ కేర్ అంటూ స్వామి దాస్ వ్యాఖ్యానించారు.
టీడీపీ గూటికి వైసీపీ ఎమ్మెల్యే