Home » Tollywood drug case
టాలీవుడ్లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో రేపటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ప్రారంభించనుంది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దూకుడు పెంచింది ఈడీ. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ 2021, ఆగస్టు 31వ తేదీ మంగళవార ఈడీ ఎదుట హాజరు కానున్నారు.
ఈడీ దర్యాప్తు చేసే అంశాలు
Tollywood & Bollywood drug Links:డ్రగ్స్ ఎక్కడ పుడతాయో తెలియదు. ఎవరు తయారుచేస్తారో, ఎవరు సప్లై చేస్తారో తెలియదు. అటు తిరిగి, ఇటు తిరిగి ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గరే ఆగిపోతాయ్. ఈ రాకెట్.. ఇక్కడే బ్లాస్ట్ అవుతుంది. మత్తువదలరా ఇదంతా చూస్తుంటే చిత్ర పరిశ్రమకు, మత్తు పదార�
పూరీ జగన్నాథ్, రవితేజ, చార్మి, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, నవదీప్ ఇలా చాలా మంది ప్రముఖులు సిట్ ఎదుట హాజరయ్యి తమ వాదన వినిపించారు. ఇప్పుడు వారికి క్లీన్ చిట్ ఇచ్చింది సిట్. విచారణ