Home » Tollywood Drugs Case
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. విచారణకు హాజరుకావాల్సిందేనని రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ తేల్చి చెప్పింది. ఈనెల 6న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.
టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ హాజరుపై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
నోరు విప్పిన కెల్విన్.. బయటపడ్డ నిజాలు
డ్రగ్స్ కేసు తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. ఒక్కొక్కరిని వరసగా విచారిస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేడు సినీ నటి ఛార్మీని విచారించనున్నారు.
విచారణ సమయంలో ఎక్సైజ్ అధికారులకు ఏమాత్రం సహకరించని కెల్విన్.. ఇప్పుడు ఈడీ కేసుతో అప్రూవర్గా మారడంతో ఈ కేసుతో సంబంధమున్న సినీ తారల్లో అలజడి నెలకొంది..
అమ్మతోడు.. నాకేం తెల్వదు..!
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విచారణ ముగిసింది. 10 గంటలపాటు ఈడీ అధికారులు పూరీపై ప్రశ్నల వర్షం కురిపించారు. మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ఆరా తీశారు.
టాలీవుడ్ ప్రముఖులపై ఈడీ విచారణ సాగుతున్న సమయంలో ఒక్కసారిగా నిర్మాత బండ్ల గణేశ్ ఈడీ కార్యాలయంలో ప్రత్యక్షమవడం సంచలనంగా మారింది.
ఈడీ దర్యాప్తు చేసే అంశాలు
Deepika Padukone, Sara Ali Khan, Summoned In Drugs Probe: గోవా టూ ముంబై స్పెషల్ ఫ్లైట్లో దీపిక, అదే ఫ్లైట్లో సారా ఆలీఖాన్. బాలీవుడ్లో ఫ్రైడే ఏం జరగుతుంది. బాలీవుడ్ స్టార్స్ని అరెస్ట్ చేస్తారా? ఎంక్వైరీకి పిలిచిన రెండో రోజే రియాచక్రవర్తిని అరెస్ట్ చేసినట్లు ఇతర తారలను కూడా