Home » Tollywood
మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఈ ఉగాదికి లాంఛనంగా ప్రారంభమైంది. మూవీ ఓపెనింగ్ డేనే ఎంతో స్పెషల్ గా ప్లాన్ చేశారు డైరెక్టర్ అనిల్.
ప్రభాస్ తో స్పిరిట్ చేసేందుకు రెడీ అవుతున్న సందీప్ రెడ్డి.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కూడా సినిమా చేస్తున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ లో వారానికి డజన్ పైగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
మహేష్ బాబు – రాజమౌళి సినిమా 2027 మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తారని టాక్ వినబడుతుంది.
'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో సోషియో-ఫాంటసీ జానర్లో తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'విశ్వంభర' షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా డైరెక్టర్ వశిష్ట ఈ మూవీ కోసం ఒక సాంగ్ విషయంలో తీసుకున్న
ఇప్పుడు చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు విదేశాల్లో ఆస్తులు కొనుక్కుంటున్నారు.
దేవర 2 పై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్..
సీనియర్ డైరెక్టర్ డాక్టర్ వి ఎన్ ఆదిత్య తెరకెక్కిస్తున్న 'ఫణి' సినిమా ప్రెస్ మీట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ మూవీ లో హీరోయిన్ కేథరిన్ థ్రెసా లీడ్ రోల్ లో నటిస్తోంది. అలాగే 'ఫణి' సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నారు.
దమ్ముంటే తన సినిమాలను బ్యాన్ చేయండని ప్రొడ్యూసర్ నాగవంశీ హాట్ కామెంట్స్ చేశారు. అంతేగాక వెబ్ సైట్లు ఇచ్చే రివ్యూల వల్ల బాగా ఆడే సినిమాలు నాశనం అవుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాసిపెట్టుకోండి టాలీవుడ్ లో పెను విషాదం జరుగుతుంది!