Home » Tractor
Nara Lokesh Narrow Escape : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. లోకేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. సిద్దాపురంలో లోకేష్ ట్రాక్టర్ నడిపారు. ఆ సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి ఉప్పుటేరు కాల్�
Farm bills (వ్యవసాయ బిల్లు)కు వ్యతిరేకంగా కాంగ్రెస్ యూత్ వింగ్ సోమవారం.. ట్రాక్టర్ ను తగులబెట్టి ఆందోళన చేపట్టారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్కు వెళ్లే రాజ్పథ్ వద్ద ఆందోళనలు చేపట్టారు. ‘మన దేశ దొంగలే రైతుల రక్తం, చెమటను దోచుకుంటున్నారు. దేశం
తన ఊరి కోసం ఏకంగా 30 ఏళ్లు శ్రమించి.. 3 కి.మీ. కాలువ తవ్వి.. చెరువును నింపిన బీహార్ రైతు లంగీ భుయాన్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. లంగీ భుయాన్ గొప్పతనంపై ట్విటర్ వేదికగా ఆనంద్ మహింద్రా కూడా స్పందించారు. గ్రామం కోసం అయన ఎంతో కష్టపడ్డ�
నెల్లూరు జిల్లా కావలిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కరోనా మృతదేహాలను చెత్త ట్రాక్టర్ లో తరలించడం స్థానికంగా కలకలం రేపుతోంది. కావలి ఏరియా ఆస్పత్రి నుంచి కరోనా మృతదేహాలను మున్సిపల్ సిబ్బంది చెత్త ట్రాక్టర్ లో తరలించారు. ప్రభుత్వ సూచనలు ఏమాత్ర
సామాన్యులకు, పేదలకు సాయం చేసి ఒక్కసారిగా హీరో అయిపోయిన సోనూసుద్.. ఏపీలో ఓ కుటుంబానికి సాయం చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేసినా.. రియల్ లైఫ్లో హీరో అనిపించుకున్నారు. వలస కార్మికులకు దేవుడిగా మారి.. విదేశాల�
బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన రైతుకు సోనూ సాయం చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా బాబు వెల్లడించారు. రైతు ఇద్దరి కూతుళ్ల చదువు బాధ్యతను తా�
రాష్ట్రంలో అన్ని వర్గాల అవసరాలకు ఇసుక అందివ్వాలన్న లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్లకు.. ప్రభుత్వానికి �
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం మైనర్పై అకృత్యానికి పాల్పడిన ఓ దుర్మార్గుడు బెయిల్పై విడుదలై బాధితురాలి(17)ని, ఆమె తల్లిని హతమార్చాడు. కస్గంజ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ�
ఆయన చేసేది డాక్టర్ వృత్తి అయినా ట్రాక్టర్ అవతారమెత్తాడు. కరోనా సోకిందంటేనే కుటుంబ సభ్యులు కూడా దగ్గరికిరాని సమయంలో కరోనా బాధిత మృతదేహాన్ని ట్రాక్టర్ లో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు ఓ డాక్టర్. అతనిపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ప్రశం�
కరోనా తెలంగాణను భయపెడుతోంది. ఎంతో మందికి వైరస్ బారిన పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే..కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి పట్ల కనికరం చూపడం లేదు. మానవత్వం లేకుండా వ్యవ�