Home » Tractor
పంజాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా ట్రాక్టర్ లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మందికి పైగా దుర్మరణం చెందారు.
చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. దైవదర్శనానికి వెళ్తుండగా మృత్యులోకాలకు వెళ్లారు. ఒడ్డిపల్లి సిద్దేశ్వరకొండపై ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
కామారెడ్డి జిల్లాలో అటవీ అధికారులు రెచ్చిపోతున్నారు. లంచాల కోసం ఎగబడుతున్నారు. ఎల్లారెడ్డి ఫారెస్ట్ ఆఫీసర్ చంద్రకాంత్ రెడ్డి.. ఫోన్లోనే ట్రాక్టర్ యజమానులతో బేరసారాలకు
రాను రాను మనుషుల్లో మానవత్వం కొరవడుతోంది. ఆర్ధికంగా నిలదొక్కుకుంటాడని సాయం చేస్తే…. అది మరిచిపోయి కర్కశంగా ప్రవర్తించాడు ఓ యువకుడు. పొందిన సాయం మరిచి పెద్దమ్మనే ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్
హెల్మెట్ పెట్టుకోలేదని ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేశారు. కరెక్టే కదా అంటారు కదా. కానీ ఆ వ్యక్తి నడిపింది బైక్ కాదు..ట్రాక్టర్. అయ్యో గిదెక్కడి చోద్యం అంటారా. అవును కొత్త మోటార్ వెహికల్ యాక్టు నిబంధన అమల్లోకి వచ్చాక కొత్త కొత్త వార్తలు వినిపి�
కొత్త మోటారు వాహనాల చట్టం 2019తో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. 2019, సెప్టెంబర్ ఒకటి నుంచి అమలులోకి వచ్చిన రూల్స్ తో దేశం గగ్గోలు పెడుతోంది. బండ్లు తీయాలంటే వణికిపోతున్నారు వాహనదారులు. భారీ చాలన్లతో ట్రాఫిక్ పోలీసులు హడలెత్తిస్తున్నారు.&nbs
అమరావతి : ఆటో, ట్రాక్టర్ల యజమానులకు ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రకటన ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆటోలు, ట్రాక్టర్లపై జీవితకాల పన్నును రద్దు చేస్తూ జీవో జారీ చేయనుంది. అలాగే, రైతులు, కౌల�