trade unions

    సమ్మె కొనసాగింపుపై కార్మికుల తర్జనభర్జన

    November 19, 2019 / 12:33 PM IST

    హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మిక సంఘాల అత్యవసర సమావేశం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను జేఏసీ నేతలు తీసుకున్నారు.

    సమ్మె విరమించమని కార్మిక సంఘాలను ఆదేశించలేమన్న హైకోర్టు

    October 29, 2019 / 11:27 AM IST

    సమ్మె విరమించమని ఆర్టీసీ కార్మిక సంఘాలను ఆదేశించలేమని హైకోర్టు తెలిపింది. వచ్చే వాయిదాకు ఆర్టీసీ ఎండీతో పాటు సంస్థ ఆర్థిక వివరాలు అన్ని తెలిసిన వ్యక్తిని కోర్టుకు తీసుకురావాలని కోర్టు సూచించింది.

    ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెపై సస్పెన్స్ 

    October 20, 2019 / 08:03 AM IST

    ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. చర్చలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడంతో ఆర్టీసీ జేఏసీ భవిష్యత్‌ కార్యాచరణపై ఫోకస్‌ చేసింది.

    కొలిక్కిరావడం లేదు : ప్రభుత్వ కమిటీ, ఆర్టీసీ కార్మిక సంఘాల మధ్య చర్చలు

    October 3, 2019 / 03:20 PM IST

    ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ కమిటీకి.. కార్మిక సంఘాలకు మధ్య చర్చలు కొలిక్కిరావడం లేదు. రెండోరోజు చర్చల్లో ఇంకా క్లారిటీ రాలేదు. 26 డిమాండ్లు పరిష్కరించాలని కార్మికసంఘాలు పట్టుబట్టాయి. మరోవైపు సమ్మెపై పునరాలోచించాలని కార్మిక సంఘాలకు కమిటీ సూచి�

    జగన్ సర్కార్ ఎఫెక్ట్ : TSRTCలో సమ్మె సైరన్!

    September 7, 2019 / 12:48 PM IST

    APSRTC విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో ప్రకంపనలు రేకేత్తిస్తున్నాయి. అక్కడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీఎస్ఆర్టీసీలో మరోసారి సమ్మె రాగాలు మొదలయ్యాయి. ప్రభుత్వంలో విలీనం చేయా

    బ్యాంకుల విలీనంపై బీఎంఎస్ ఆగ్రహం

    September 1, 2019 / 11:27 AM IST

    బ్యాంకుల విలీన ప్రక్రియ గురించి కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంటే…రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) కార్మిక విభాగం భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎమ్ఎస్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.  పది బ్యాంకుల్ని నాలుగు బ్యాంకులుగా విలీనం చేసేంద

    నేడు, రేపు భారత్ బంద్

    January 8, 2019 / 01:43 AM IST

    ఢిల్లీ : కార్మికులు సమ్మెబాట పట్టారు. నేడు, రేపు భారత్ బంద్ కు పిలుపు ఇచ్చారు. ఇవాళ, రేపు కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నారు. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ సమ్మె చేపట్టారు. 12 డిమాండ్లతో కార్మ

    ఎందుకో తెలుసుకోండి : రేపు, ఎల్లుండి (8,9) భారత్ బంద్

    January 7, 2019 / 12:44 PM IST

    ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కార్మిక సంఘాలు కన్నెరజేశాయి. భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. 2019, జనవరి 8, 9వ తేదీల్లో బంద్ పాటిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ట్రేడ్ యూనియన్లు బంద్‌కు పిలుపునిచ్చాయి. క�

10TV Telugu News